Gajendra Shekhawat: నేడు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌ ప్రెస్‌మీట్‌

Union Minister Gajendra Singh Shekhawat Press Meet Today 11 11 2021
x

గజేంద్ర షెకావత్‌(ఫైల్ ఫోటో)

Highlights

* తెలుగు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడనున్న షెకావత్‌ * కృష్ణా, గోదావరి బోర్డులకు ప్రాజెక్టులు అప్పగించిన తెలుగు రాష్ట్రాలు

Gajendra Shekhawat: ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. తెలుగు మీడియాతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడనున్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో కృష్ణా జలాలపై ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటు, పోలవరం నిధులపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కృష్ణా, గోదావరి బోర్డులకు తెలుగు రాష్ట్రాలు ప్రాజెక్టులను అప్పగించాయి. ఇరు రాష్ట్రాల వైఖరిపై కేంద్రానికి కేఆర్‌ఎంబీ ఫిర్యాదు చేసింది. ఈ అంశంపైనా షెకావత్‌ స్పందించే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories