జన్‌ధన్‌ ఖాతాల్లో నగదు జమకు ఆదేశాలు

జన్‌ధన్‌ ఖాతాల్లో నగదు జమకు ఆదేశాలు
x
Highlights

లాక్‌డౌన్‌ నేపథ్యంలో, 'పీఎం గరీబ్‌ కల్యాణ్‌' ప్యాకేజీ కింద జన్‌ధన్‌ యోజన మహిళా ఖాతాదారులకు ఏప్రిల్‌కు సంబంధించిన రూ.500 నగదును బదిలీ చేయాలని...

లాక్‌డౌన్‌ నేపథ్యంలో, 'పీఎం గరీబ్‌ కల్యాణ్‌' ప్యాకేజీ కింద జన్‌ధన్‌ యోజన మహిళా ఖాతాదారులకు ఏప్రిల్‌కు సంబంధించిన రూ.500 నగదును బదిలీ చేయాలని బ్యాంకర్లను కేంద్రం ఆదేశించింది. ఈ నెల 3-9 తేదీల మధ్య ఆయా ఖాతాల్లో డబ్బులు వేయనున్నారు. ఆ తేదీ తర్వాత లబ్ధిదారులు ఈ సొమ్మును తీసుకోవచ్చు. కాగా, కేవైసీ పత్రాలు లేవన్న కారణంతో చిన్న ఖాతాలను స్తంభింపజేయవద్దని, వాటిని వెంటనే వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories