రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో రిజర్వేషన్ కౌంటర్లు ప్రారంభం!

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో రిజర్వేషన్ కౌంటర్లు ప్రారంభం!
x
Highlights

భారత రైల్వే ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. నడుపుతున్న ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్లు కల్పిం రెగ్యులర్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

భారత రైల్వే ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. నడుపుతున్న ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్లు కల్పిం రెగ్యులర్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా దక్షిణమధ్య రైల్వే ప్రయాణికులందరికీ దశల వారీగా అన్ని ప్రధాన స్టేషన్ల లో రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ల ను తెరవనుంది. దీంతో నేటి నుంచి, 73 స్టేషన్ల లో కింది రిజర్వేషన్ కౌంటర్లు తెరవనుంది. కౌంటర్ల వద్ద బుక్ చేసు కోవడానికి వేచి ఉన్నప్పుడు సామాజిక దూర నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

తెలంగాణ మొత్తం 19 స్టేషన్లు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వికారాబాద్, తాండూర్, కాజిపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాఘజ్ నగర్, మహాబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ, కామారెడ్డి, నిజామాబాద్, రామన్నపూర్, రామన్నపేట్. ఆంధ్ర ప్రదేశ్ మొత్తం 43 స్టేషన్లు ఉన్నాయి..

ఏపీలో విజయవాడ, గుంటూరు, తిరుపతి, రేణిగుంట, పిడుగురాళ్ళ, నంబూర్, మంగళగిరి, గూడూర్, నెల్లూరు, ఒంగోల్, కృష్ణ కాలువ, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామల్ కోట్,, తాడేపల్లిగూడెం అనపర్తి, పిట్టపుమవ, నారాపూర్ కొండపల్లి, చిత్తూరు, కొడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, కడప, కమలాపురం, యెర్రగుంట్ల, ముద్దనురు, కొండపురం, తాడిపత్రి, గూటీ, గుంతకల్, అదోని, మంత్రాలయంరోడ్.

మహారాష్ట్ర మొత్తం 06 స్టేషన్లు

నాందేడ్, పూర్ణ, పర్భని, సేలు, జల్నా, ఔరంగాబాద్.

కర్ణాటక మొత్తం 05 స్టేషన్లు

♦ సేడాం, రాయచూర్, సైదాపూర్, నల్వార్, యాద్గిర్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories