Delhi: ఢిల్లీలో బంగ్లా హైకమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

Delhi: ఢిల్లీలో బంగ్లా హైకమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
x
Highlights

Delhi: ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ రాయబార కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Delhi: ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ రాయబార కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ కార్యాలయం వద్దకు వీహెచ్‌పీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ నిరసన చేపట్టారు. బారికేడ్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు యత్నిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసు బలగాలు.. వీహెచ్‌పీ కార్యకర్తలను నిలువరిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories