Narendra Modi: పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌‌ను ప్రారంభించిన ప్రధాని

Prime Minister Narendra Modi Started PM Gatishakti Master Plan
x

 పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌‌ను ప్రారంభించిన ప్రధాని(ఫైల్ ఫోటో)

Highlights

*రాబోయే 25 ఏళ్ల కోసం ఫౌండేషన్ వేస్తున్నట్టు మోడీ ప్రకటన *ఈ విధానంతో ద్వారా అభివద్ధి పనులు నిర్ణీత సమయంలో ముగుస్తాయన్నారు

Narendra Modi: పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రాబోయే 25 ఏళ్ల కోసం ఫౌండేషన్ వేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ విధానంతో ద్వారా అభివద్ధి పనులు నిర్ణీత సమయంలో ముగుస్తాయన్నారు. గతంలో ఎక్కడకు వెళ్లినా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే బోర్డులే కనిపించేవన్న ప్రధాని ఆ బోర్డులు చూసి ప్రజల్లో అపనమ్మకం పెరిగేదన్నారు. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్న ప్రధాని ప్రణాళికా బద్దంగా అభివద్ధి పనుల్లో గతిని తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories