ఒమిక్రాన్ పై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన

No Omicron Case Detected in India Says Health Minister
x

ఒమిక్రాన్ పై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన

Highlights

Mansukh Mandaviya: దేశంలో ఇప్పటిదాకా ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదని..

Mansukh Mandaviya: దేశంలో ఇప్పటిదాకా ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేంద్ర మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఈ కరోనా కొత్త వేరియంట్ 14 దేశాలకు వ్యాపించిందని చెప్పిన మన్‌సుఖ్ మాండవీయ ప్రస్తుతానికైతే మన దేశంలో లేదని తెలిపారు. అది రాకుండా నివారించేందుకు, వచ్చినా కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories