Indian Embassy: ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన

Key Statement from the Indian Embassy in Ukraine
x

ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన

Highlights

Indian Embassy: విద్యార్థుల వాహనాలపై భారతీయ జెండా పెట్టుకోవాలని సూచన

Indian Embassy: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపుపై భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి హంగేరీ బోర్డర్ చెక్‌పోస్టుకు చేరుకోవాలని సూచించింది. విద్యార్థుల వాహనాలపై భారతీయ జెండా పెట్టుకోవాలని సూచించింది భారత ఎంబసీ.


Show Full Article
Print Article
Next Story
More Stories