Exams Postpone: జేఈఈ మెయిన్-2021 ప‌రీక్ష వాయిదా

JEE Main 2021 Exams was Postponed due to Corona
x
JEE Mains Exams (File Image)
Highlights

Exams Postpone: ఈ నెల 27, 28, 30 తేదీల్లో జ‌ర‌గాల్సి ప‌రీక్షలు

Exams Postpone: క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో దేశంలో ఇప్పటికే ప‌లు ప‌రీక్షలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు జేఈఈ మెయిన్-2021 మూడో సెష‌న్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27, 28, 30 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ ప‌రీక్షల‌ను వాయిదా వేయ‌డంతో ఈ పరీక్షల రీషెడ్యూల్ గురించి క‌రోనా వ్యాప్తి అదుపులోకి వ‌చ్చాక... 15 రోజుల ముందు విద్యార్థులకు సమాచారం అందిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. తొలి రెండు సెష‌న్ల ప‌రీక్షలు ఇప్పటికే ముగిశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories