Maoists: ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

JCBs and Tractors and Dozers Burned in Chhattisgarh
x

 ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

Highlights

Maoists: రహదారి నిర్మాణంలో ఉన్న జేసీబీలు, ట్రాక్టర్లు.. డోజర్లను తగులబెట్టిన నక్సల్స్

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టలు దుశ్యర్యకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా చెరికంటి గ్రామంలో 12 వాహనాలకు నిప్పుపెట్టారు. రహదారి నిర్మాణంలో ఉన్న జేసీబీలు, ట్రాక్టర్లు, డోజర్లను నక్సల్స్ తగులబెట్టినట్లు ఎస్పీ కమలోచన్ కశ్యప్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories