Breaking: భారత్ లో మొదటి కరోనా మరణం నమోదు

K V D Varma
Updated on: 13 March 2020 11:20 AM IST
Breaking: భారత్ లో మొదటి కరోనా మరణం నమోదు
X

భారత దేశంలో తోలి కరోనా మరణం నమోదు అయింది. గురువారం రాత్రి పొద్దుపోయాక కర్నాటక కు చెందిన 76 ఏళ్ల వ్యక్తీ మరణించినట్టు కార్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి బి శ్రీరాములు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అధికారులు ఆ వ్యక్తికీ సంబంధించిన పూర్తీ వివరాలు సేకరిస్తున్నారని ఆయన అ త్వీట్ లో పేర్కొన్నారు.




K V D Varma

K V D Varma

Next Story