చరిత్రలో నేడు

చరిత్రలో నేడు
x
November 27
Highlights

చరిత్రలో ఈ రోజు నవంబర్ 27న జరిగిన సంఘటనలు, జననాలు, మరణాలు

చరిత్రలో ఈ రోజు నవంబర్ 27న జరిగిన సంఘటనలు

1919: మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలు బల్గేరియాతో న్యూలీ సంధి చేసుకున్నాయి.

1962: విజయలక్ష్మీ పండిట్ మహారాష్ట్ర గవర్నరుగా నియామకం.

జననాలు

1701: ఆండ్రీ సెల్సియస్, సెల్సియస్ కొలమానాన్ని కనుగొన్న స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. (మ.1744)

1888: జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (మ.1956)

1907: హరి వంశ రాయ్ బచ్చన్, ప్రముఖ హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (మ.2003)

1919: కంచర్ల సుగుణమణి ప్రముఖ సంఘసేవకురాలు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అనుయాయి (మ.2017)

1935: ప్రకాష్ భండారి, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1940: బ్రూస్ లీ, ప్రపంచ ప్రసిద్ధ యుద్ధ వీరుడు. (మ.1973)

1942: మృదుల సిన్హా, గోవా రాష్ట్రానికి గవర్నర్, సుప్రసిద్ధ హిందీ రచయిత్రి

1950: పోపూరి లలిత కుమారి (ఓల్గా) ప్రముఖ తెలుగు రచయిత్రి.

1953: బప్పీలహరి, ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు.

1975: సుచిత్రా కృష్ణమూర్తి, ప్రముఖ నటి, గాయకురాలు, పెయింటర్, మోడల్ మరియు రచయిత్రి.

1986: సురేష్ రైనా, భారత్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు.

మరణాలు

1938: నాదెళ్ళ పురుషోత్తమ కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (జ.1938)

1939: చర్ల నారాయణ శాస్త్రి, ప్రముఖ సంస్కృతాంధ్ర కవి, పండితుడు, రచయిత మరియు విమర్శకుడు. (జ.1881)

1974: శీరిపి ఆంజనేయులు, ప్రముఖ కవి, పత్రికా సంపాదకుడు. (జ.1861)

1993: భావరాజు నరసింహారావు, ప్రముఖ నాటక రచయిత, ప్రచురణకర్త మరియు నటుడు. (జ.1914)

2008: విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (జ.1931)

2013: మండే సత్యనారాయణ, విప్లవ కవి, పీపుల్స్‌వార్‌ ఉద్యమ నేపథ్యంలో వందకు పైగా విప్లవగీతాలను రచించారు. (జ.1933).

Show Full Article
Print Article
More On
Next Story
More Stories