ఢిల్లీలో నేడు కాంగ్రెస్‌ కీలక సమావేశం.. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు

Congress will hold a Key Meeting in Delhi Today
x

ఢిల్లీలో నేడు కాంగ్రెస్‌ కీలక సమావేశం.. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు

Highlights

Delhi: లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న అధిష్టానం

Delhi: లోక్​సభ ఎన్నికలకు కాంగ్రెస్​హైకమాండ్​సిద్ధమవుతోంది. ఇవాళ అన్ని రాష్ట్రాల లోక్​సభ కోఆర్డినేటర్లతో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మంత్రులు సహా లోక్​సభ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, ఏఐసీసీ ఇంఛార్జ్‌లు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికలపై అధిష్టానం కోఆర్డినేటర్లకు దిశానిర్ధేశం చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories