BRS Bahiranga Sabha: నాందేడ్ చేరుకున్న సీఎం కేసీఆర్

CM KCR Reached Nanded
x

BRS Bahiranga Sabha: నాందేడ్ చేరుకున్న సీఎం కేసీఆర్  

Highlights

BRS Bahiranga Sabha: నాందేడ్‌ గురుద్వారాను దర్శించుకున్న సీఎం కేసీఆర్

BRS Bahiranga Sabha: సీఎం కేసీఆర్ నాందేడ్ చేరుకున్నారు. గురుద్వారాను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో కాకుండా తొలిసారిగా మహారాష్ట్రలోని నాందేడ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు జాతీయ, మహారాష్ట్ర మీడియా ప్రతినిధులతో భేటీ అవుతారు. 5 గంటలకు నాందేడ్ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories