CBSE Results 2021: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

CBSE 10th Class Results was Released
x

సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల (ఫైల్ ఇమేజ్)

Highlights

CBSE Results 2021: రికార్డు స్థాయిలో 99.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత * సీబీఎస్‌ఈ బోర్డు అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలు

CBSE Results 2021: పదో తరగతి ఫలితాలను బోర్డు విడుదల చేసింది. రికార్డు స్థాయిలో 99.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు వెల్లడించింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లతో పాటు డిజిలాకర్ యాప్‌లో అందుబాటులో ఉంచింది. రోల్‌ నంబర్‌తో పాటు స్కూల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా విద్యార్థులు.. ఫలితాలు తెలుసుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories