టాటాల చేతిలోకి వెళ్లిన ఎయిరిండియా.. ప్రధాని మోడీ సమక్షంలో అప్పగింత ప్రక్రియ పూర్తి..

టాటాల చేతిలోకి వెళ్లిన ఎయిరిండియా.. ప్రధాని మోడీ సమక్షంలో అప్పగింత ప్రక్రియ పూర్తి..
x

టాటాల చేతిలోకి వెళ్లిన ఎయిరిండియా.. ప్రధాని మోడీ సమక్షంలో అప్పగింత ప్రక్రియ పూర్తి..

Highlights

Air India: లాంఛనాలు పూర్తి చేసి టాటా గ్రూప్‌కు అప్పగింత

Air India: టాటా చేతికి ఎయిరిండియా వచ్చేసింది. అన్ని లాంఛనాలను పూర్తి చేసి ఎయిరిండియాను కేంద్రం టాటాకు అప్పగించింది. రూ.18వేల కోట్లు చెల్లించి ఎయిరిండియాలో 100 శాతం వాటాలను టాటా కొనుగోలు చేసింది. ఇక రేపటి నుంచి టాటా ఆధ్వర్యంలో ఎయిరిండియా సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి 7 దశబ్ధాల తర్వాత ఎయిరిండియా మళ్లీ టాటా సొంతం అయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories