Union Ministry: కేంద్ర మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం

A Key Decision of the Union Ministry | Telugu News Today
x

Union Ministry: కేంద్ర మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం

Highlights

Union Ministry: ఈనెల 31 నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబంధనలు ఎత్తివేయాలని నిర్ణయం

Union Ministry: దేశంలో కరోనా కేసులు తగ్గటంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబందనలు పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. దాదాపు రెండేళ్ల తరువాత వైరస్ కంట్రోల్‌ అవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వైరస్ నియంత్రణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రాలలో కేసులు పెరిగితే స్థానిక ప్రభుత్వాలు నిబందనలు విదించుకోవచని కేంద్ర హోం శాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories