Maharashtra: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌

5 Maoists killed in an Encounter in Maharashtra
x

Maharashtra: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌

Highlights

Maharashtra: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.

Maharashtra: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కొబ్రామెండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ తెలిపారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని చెప్పారు. పోలీసులు అదనపు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారని, తప్పించుకున్న వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలోని నక్సల్స్‌ను మొత్తం ఏరివేసే వరకు ఆపరేషన్‌ కొనసాగుతుందని ఎస్పీ వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories