ఎయిర్ ఇండియా విమానంలో కరోనా కలకలం.. 125 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్..

125 Passengers of Air India`s Flight Test Covid Positive
x

ఎయిర్ ఇండియా విమానంలో కరోనా కలకలం.. 125 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్..

Highlights

Air India: ఎయిర్‌ ఇండియా విమానంలో కోవిడ్ విజృంభించింది.

Air India: ఎయిర్‌ ఇండియా విమానంలో కోవిడ్ విజృంభించింది. ఏకంగా 100 మందికి పైగా కరోనా వైరస్ నిర్ధారణ కావడం షాకిస్తోంది. ఇటలీ నుంచి అమృత్‌సర్ చేరుకున్న ఎయిర్‌ ఇండియా విమానంలో మొత్తం 125 మందికి కోవిడ్ సోకింది. కోవిడ్ టెస్టుల అనంతరం ఎయిర్ పోర్టు డైరెక్టర్ వీకే సేత్.. ఈ విషయం వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories