Tollywood: డిఫరెంట్ గా సినిమా పబ్లిసిటీ చేస్తున్న స్టార్స్

Stars Doing Movie Publicity Differently
x

Tollywood: డిఫరెంట్ గా సినిమా పబ్లిసిటీ చేస్తున్న స్టార్స్

Highlights

Tollywood: ట్రెండ్ ను మార్చి డిఫరెంట్ గా సినిమా పబ్లిసిటీని చేపడుతున్నారు టాలీవుడ్ స్టార్స్.

Tollywood: ట్రెండ్ ను మార్చి డిఫరెంట్ గా సినిమా పబ్లిసిటీని చేపడుతున్నారు టాలీవుడ్ స్టార్స్. ఒకప్పుడు ప్రీ రిలీజ్, ఆడియో రిలీజ్ ఫంక్షన్లతో హైదరాబాద్ లోనే సరిపెట్టుకున్న తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు కొత్తగా మారుమూలల్లో కూడా ప్రచారాలు చేస్తోంది.

స్టార్ హీరోలు తమ పబ్లిసిటీ ని కూడ డిఫరెంట్ గా చెయ్యటం స్టార్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ అంటే కేవలం హైద్రాబాద్ లో మాత్రమే చేసే వారు కానీ ట్రెండ్ మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మారు మూల ప్రాంతాలలో కూడ పబ్లిసిటీ చెయ్యటం స్టార్ట్ చేసారు.

సినిమా రిలీజ్ కు ముందు చేసే పబ్లిసిటీతో పాటు, రిలీజ్ తర్వాత కూడ పోటి పడి పబ్లిసిటీ చేస్తున్నారు. ఇటివల రిలీజ్ అయిన జాతి రత్నాలు సినిమా పబ్లిసిటీ రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత డిఫరెంట్ గా చేస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బ్లస్టర్ హిట్ అవ్వటంతో చిత్ర నటులు అమెరికా వెళ్లి అక్కడ కూడ ప్రచారం చేస్తున్నారు.

వకిల్ సాబ్ సినిమా పబ్లిసిటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రాండ్ గా చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. పవన్ కళ్యాణ్, మెగా ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో దూసుకెళ్తుంటే, ఏప్రిల్ 3న జరగబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చిరంజీవి, రాంచరణ్ లాంటి వాళ్లు రాబోతున్నారు. ఇక రంగ్ దే కి త్రి విక్రమ్, "తెల్లవారితే గురువారం" లాంటి సినిమాకి జూనీయర్ ఎన్టీఆర్, రాజమౌళి లాంటి వాళ్లు పబ్లిసిటీ చేస్తున్నారు. మొత్తానికి పబ్లిసిటీలో కూడ స్టార్స్ పోటీ పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories