Live Updates:ఈరోజు (జూన్-27) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూన్-27) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు శనివారం, 27 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, సప్తమి (రా.02:52 వరకు), పుబ్బనక్షత్రం (ఉ.10:11వరకు) సూర్యోదయం 5:44am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • 27 Jun 2020 2:45 PM GMT

    - జీవో 46 ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ

    - కరోనా వైరస్ నేపథ్యంలో ఫీజుల పెంచరాదు

    - అదనపు ఫీజులు కాకుండా నెల వారి ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు ఎలా చేయాలి

    - నిబంధనలు ఉల్లంఘించిన రెండు పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్న విద్యాశాఖ

    - ఫీజులు కట్టిన వాళ్ళకే ఆన్లైన్ క్లాసెస్ కాకుండా మిగిలిన విద్యార్థులకు యాజమాన్యాలు కో ఆపరేట్ చేయాలి

    - ఎల్కేజీ టు ఫిఫ్త్ క్లాస్ విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాతే ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వాలి

    - ఎవరైనా పాఠశాలల యాజమాన్యాలు వేధిస్తే పేరెంట్స్ తమ దృష్టికి తీసుకురావాలని సూచన

  • 27 Jun 2020 2:15 PM GMT

    @ HMTV తో దాసరి ప్రభు

    - దాసరి అరణ్ చేసిన ఆరోపణలు అన్ని అబద్ధాలు...

    - ఇల్లు సంబంధించి నాన్న నా కూతురికి వీలునామా రాశారు...

    - ఆ ఇల్లు మా ముగ్గురింది అంటున్నారు కానీ వీలునామాలో నా కూతురు పేరు ఉంది...

    - నా పైనా బెదిరింపులు, దాడి పాల్పడి చేశారు.కాబట్టే నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాను...

    - ఈ అస్తి తగాదాలు సినిమా ఇండస్ట్రీ పెద్దలే న్యాయం చేయాలి....

  • 27 Jun 2020 2:14 PM GMT

    @ గుంటూరు...

    - జీజీహెచ్ లో ముగిసిన అచ్చంనాయుడు విచారణ....

    - ఈఎస్ఐ కుంభకోణం పై మూడు రోజులు పాటు విచారించిన ఏసిబి అధికారులు....

    - విచారణ నివేదికను రేపు కోర్టు కు అందజేయునున్న ఏసిబి అధికారులు

  • 27 Jun 2020 2:13 PM GMT

    ** HMTV తో దాసరి ప్రభు మామ సురేంద్ర

    - దాసరి ప్రభు,అరుణ్ ఆస్తి తగాదాలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి..

    - అరణ్ తో నేను కూడా

    - అస్తుల వివాదం గురించి మాట్లాడాను తొందరగా పరిష్కరించుకోండి...

    - దాసరి ప్రభు వెనుక ఉండి నేను నడిపిస్తున్నారని దాసరి అరుణ్ ఆరోపిస్తున్నాడు అదినిజం కాదు....

    - అరుణ్ నాతో ఎన్నోసార్లు అసభ్యంగా మాట్లాడారు..

    - నా అల్లుడు తమ్ముడే కదా అని నేను వదిలేశాను...

    - సినీ పెద్దలు తొందరగా పరిష్కారాన్ని చూపాలని కోరుకుంటున్నాను...

  • 27 Jun 2020 2:12 PM GMT



    @ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీ

    👉 కొండపోచమ్మ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ ప్రగల్భాలు పలికారు

    👉 వారం రోజుల్లో రైతులకు వరం ఇస్తాను అని దేశం మొత్తం మనవైపు చూస్తుందని అన్నారు

    👉 వారం రోజుల్లో ఎదో అద్భుతం సృష్టిస్తాను అని చెప్పి ఇప్పటికి నెల రోజులు గడిచింది ఏమైంది ని వరం

    👉 రైతులకు వరం ఇవ్వటానికి ని సొంత డబ్బు కాదు ప్రజాధనం

    👉 ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఇచ్చిన ఆదాయం

    👉 పనికిరాని మాటలు మాట్లాడకుండా ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయాలి

    👉 దక్షిణ తెలంగాణ పై కక్షపూరిత వైఖరి మంచిది కాదు

    👉 నల్లగొండ,రంగారెడ్డి ,మహబూబ్ నగర్ ప్రాంతాల రైతుల బాధలు ఒక్కసారి చూడు

    👉 బోరు నీళ్ల పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న ప్రాంతాలు మావి..

    👉 బోర్లకోసం లక్షల పెట్టుబడి రైతులు పెడుతున్నారు..

    👉 ఉత్తర తెలంగాణ కు లక్షల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కడుతున్నావ్

    👉 మరి మా SLBC ,బ్రహ్మనవెల్లంల ప్రాజెక్ట్ లు ఎందుకు పట్టించుకోవటం లేదు

    👉 300 కోట్లతో పూర్తి అయ్యే ముసినది ధర్మారెడ్డి ప్రాజెక్టు ని కుడా పట్టించుకోవటం లేదు

    👉 నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు లను పట్టించు కోవటం లేదు ఎందుకు..?

    👉 కెవలం కొమిటిరెడ్డి వెంకట్ రెడ్డి కి పేరు వస్తుందన్న భయంతో ప్రాజెక్ట్ పనులని కేసీఆర్ నిలిపివేశారు

    👉 ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తే స్వయంగా నేనే కేసీఆర్ పూర్తి చేశారు అని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పుతా అని చాలా సార్లు చెప్పాను

    👉 నాకు రైతుల శ్రేయస్సు ముఖ్యం పేరు కాదు నీ స్వార్థం కోసం రైతులను బదపెట్టడం మూరకత్వం

    👉 అసెంబ్లీ లో ప్రాజెక్ట్ లపై ఎన్నిసార్లు మాట్లాడనో ఒక్కసారి రికార్డ్ లో వింటే కేసీఆర్ కి తెలుస్తుంది

    👉 50 కోట్లు ఖర్చు పెడితే నకెరీకల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందేది

    👉 నామిదా వ్యక్తిగత కోపంతో ప్రాజెక్ట్ పనులు నిలిపివేశారు దీనిపై న్యాయపోరాటం చేస్తాం

    👉 ప్రాజెక్టు లపై అన్ని రకాల వివరాలు సేకరించము జూలై 15 తరువాత కోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తాం

    👉 ఉద్యమాలు చేస్తే పోలీసు బలగాలతో అడ్డుకున్నారు కాబట్టి న్యాయపోరాటం చేస్తాం రైతులకు అండగా ఉంటాం

    👉 మీరు మా ప్రాజెక్టు లు పూర్తి చేస్తారు అన్న నమ్మకం మాకు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు కు పూర్తి చేసుకుంటాం

    👉 మీరు మా ప్రాంతాలకు సాగునీరు ఇవ్వటం లేదు కాబట్టి మాకు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి

    👉 చత్తిస్ ఘడ్ రాష్ట్రంలో లాగా పంటలకు ముందుగానే బోనస్ ఇవ్వాలి

    👉 అన్ని రకాల పంటలకు ముందుగానే మద్దతు ధర ప్రకటించాలి

    👉 పత్తి కి క్వింటాలు కి 6000 రూపాయల ధర ప్రకటించాలి

    👉 చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు ఇవ్వను అన్నావ్

    👉 నీ యబ్బ జాగిరా నీ ఇంట్ల నుండి ఇస్తున్నవా ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వటానికి మద్యాల నీ పెత్తనం ఏంది

    👉 సగం మందికి రైతుబంధు రాలేదు అసలు పాసు పుస్తకాలు కూడా సగం పైగా అందలేదు..

    👉 ఆదిలాబాద్ జిల్లాలో రాజిరెడ్డి అనే రైతు పాసు పుస్తకాలు రాక ఆత్మహత్య చేసుకున్నాడు

    👉 నర్సాపూర్ లో హరితహారం కార్యక్రమంలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని అంటున్నావు

    👉 మరి 600 బోనస్ ,2500 మద్దతు ధర ఎందుకు ప్రకటించటం లేదు

    👉 పక్క రాష్ట్రంలో బత్తాయి,నిమ్మ, రైతుల నుండి ప్రభుత్వం కొనుగోళ్లు చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా ఇచ్చింది

    👉 నల్లగొండ జిల్లా లో నిమ్మ ,బత్తాయి రైతులు 200 కోట్లు నష్టపోతే ఎందుకు ఆడుకోలేదు

    👉 పైగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల దగ్గర డబ్బు ఉంది అని అంటావా

    👉 ఆర్థిక ఇబ్బదులు తలలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు కనిపించటం లేదా..?

    👉 ఇప్పటికీ అయిన పనికిమాలిన మాటలు ఆపి రైతులకు. పనికి వచ్చే పనులు చెయ్.... 

  • 27 Jun 2020 1:48 PM GMT

    @ బ్రేకింగ్..

    - మాదాపూర్ సీఐ పై బదిలీ వేటు ....

    - సైబరాబాద్ సిపి ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు....

    - భువివాదంలో జోక్యం చేసుకొని బెదిరించిన సీఐ వెంకటరెడ్డి.....

  • 27 Jun 2020 1:47 PM GMT

    **వరంగల్ అర్బన్ జిల్లా**

    - కమలపూర్ మండల కన్నుర్ లో వైకుంఠ దమాంలో 2 లక్షల తో చేపట్టిన కంపోస్టు (సెగ్రిగేషన్) షెడ్డును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

    - వైకుంఠ దామామనికి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ.

    - వైకుంఠ ధమంలో మొక్కలు నాటిన కలెక్టర్.

  • 27 Jun 2020 1:46 PM GMT

    @బ్రేకింగ్..

    >> ములుగు జిల్లా

    - వెంకటాపురంలో మావోయిస్టు కొరియర్ అరెస్ట్...

    - బీడీ ఆకు కాంట్రాక్టర్ నుండి చందా వసూలుచేసి తీసుకు వెళ్తుండగా ఆలుబాక శివారులో కోరియర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..

    - అతని వద్దనుండి 17లక్షల40 రూపాయల నగదు స్వాధీనం...

  • 27 Jun 2020 1:45 PM GMT

    >> వరంగల్ అర్బన్ .

    - వరంగల్ ఎంజీఎంలో దారుణం

    [- కరోనా సోకిన ఇద్దరు స్టాఫ్ నర్సులకు పీజీ వైద్యుల వేధింపులు

    - కరోనా ఉందని వేరే రూముల్లోకి వెళ్లాలని అర్థరాత్రి వేధింపులు తాము చికిత్స తీసుకుంటుండగా వేరే రూముల్లోకి ఎలా వెళ్తామని మొండికేసిన నర్సులు

    - పట్టించుకోని సూపరింటెండెంట్

    - కరోనా సోకిన నర్సులపై దయ లేకుండా పీజీ వైద్యులకే వంతపాడిన సూపరింటెండెంట్

    - కన్నీరుమున్నీరుగా విలపించిన కరోనా సోకిన నర్సులు డ్యూటీ చేస్తున్న ఆస్పత్రిలోనే అవమాన పరుస్తున్నారని ఆవేదన

    - వీడియో రికార్డు చేసి ఉన్నతాధికారులకు పంపిన నర్సులు

    - ఎంజీఎం పీజీ వైద్యుల తీరుపై సర్వత్రా విమర్శలు..

    - ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

    - వైరల్ అవుతున్న వీడియో

  • 27 Jun 2020 10:31 AM GMT

    టీవీ పరిశ్రమకి ఊరట

    - ఇటీవల కరోనా వచ్చిన నటుడు ప్రభాకర్ తో కాంటాక్ట్ అయిన 33 మంది కరోనా పరీక్షలు పూర్తి..

    - 33 మందికి నెగిటివ్ రావడం తో ఊపిరి పీల్చుకున్న టివి పరిశ్రమ

    - కరోనా విజృంభిస్తుండటం తో ప్రభుత్వ గైడ్ లెన్స్ ప్రకారం మరింత జాగ్రత్తలతో షూటింగ్స్ జరుపుకుంటున్న టివి ఇండస్ట్రీ

Print Article
More On
Next Story
More Stories