Live Updates: ఈరోజు (31 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 31 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పూర్ణిమ రా.7-02 తదుపరి బహుళ పాడ్యమి | అశ్విని నక్షత్రం సా.5-51 తదుపరి భరణి | వర్జ్యం మ.1-25 నుంచి 3-11 వరకు తిరిగి తె. 4-29 నుంచి | అమృత ఘడియలు ఉ.9-52 నుంచి 11-39 వరకు | దుర్ముహూర్తం ఉ.6-01 నుంచి 7-32 వరకు | రాహుకాలం ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు








Show Full Article

Live Updates

  • Srinivas Goud Comments: దేశంలో రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తోన్నది తెలంగాణ ప్రభుత్వమే...
    31 Oct 2020 12:08 PM GMT

    Srinivas Goud Comments: దేశంలో రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తోన్నది తెలంగాణ ప్రభుత్వమే...

     శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్:

    * అగ్రి డాక్టర్ వ్యవస్థను ప్రవేశ పెట్టింది మా ప్రభుత్వమే...

    * గతంలో దళారుల చేతిలో రైతన్నలు దారుణంగా మోస పోయేవారు...

    * దలారులు మాత్రం కోట్లకు పడగలెత్తారు...

    * కానీ మా ప్రభుత్వం దళారి వ్యవస్థను రూపుమాపెందుకు నేరుగా ప్రభుత్వమే రైతు నుండి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తోంది...

    * నియంత్రిత వ్యవసాయం క్రింద మక్క వేయొద్దంటే రైతులు వేశారు... అయినప్పటికీ ప్రభుత్వం మద్దతు ధర ఇస్తూ మక్కా కొనేందుకు ముందుకు వచ్చింది...

    * జిల్లాలో వరి కొనుగోలుకు 190 కేంద్రాలు ఏర్పాటు చేసాం...

    * వచ్చే వర్ష కాలానికి పంట మార్పిడి చేసేలా అదికారులు రైతులను సన్నద్ధం చేయాలి...

    * తెరాస అధికారంలో ఉన్నంత వరకు సీఎం రైతు బంధు ఇస్తామన్నారు...

  • Hyderabad Updates: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పసుమాముల లో ఇల్లు లూటీ చేసిన దొంగలు...
    31 Oct 2020 12:04 PM GMT

    Hyderabad Updates: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పసుమాముల లో ఇల్లు లూటీ చేసిన దొంగలు...

    హైదరాబాద్...

    - పసుమాముల గ్రామంలో బాబు గౌడ్ ఇంట్లో చోరీ..

    - 2 లక్షల నగదు,15 తులాల బంగారం చోరీ చేసిన దుండగులు...

    - ఇంటికి తాళం వేసి ఫంక్షన్ కు వెళ్లిన బాబు గౌడ్..

    - తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం ను పగులగొట్టి దోచుకెళ్లిన దుండగులు..

    - కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. 

  • Adilabad Updates: జల్ , జంగల్, జమీన్ కోసం కొమరం భీమ్ అసువులు బాసాడు..
    31 Oct 2020 12:01 PM GMT

    Adilabad Updates: జల్ , జంగల్, జమీన్ కోసం కొమరం భీమ్ అసువులు బాసాడు..

     ఆదిలాబాద్ జిల్లా....

    * ఆదిలాబాద్ కొమరం భీమ్ వర్థంతి సభలో ఎమ్మెల్యే రామన్న. కామెంట్స్

    * గిరిజన ప్రాంతాలలో సాగునీరు అందించడానికి చెరువులు, కుంటలు తవ్విస్తాం‌‌

    * గిరిజన గూడాల అభివృద్ధి కోసం చిన్న పంచాయితీలను ఏర్పాటు చేశారు

    * గిరిజన సమస్యలను పరిష్కరించడానికి సర్కార్ సిద్దంగా ఉంది..

    * గిరిజన సమస్యల పరిష్కారం కోసం అదివాసీల బ్రుందాన్ని ముఖ్యమంత్రి దగ్గర కు తీసుకవెళ్లుతాం..

    * కరోనా తీవ్రత తగ్గానే సీఎం కేసీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ పర్యటిస్తారు

    * పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తాం

  • Hyderabad Updates: ఆఫర్ల తో పెరిగిన మెట్రో ప్రయాణికుల సంఖ్య...
    31 Oct 2020 11:28 AM GMT

    Hyderabad Updates: ఆఫర్ల తో పెరిగిన మెట్రో ప్రయాణికుల సంఖ్య...

     హైదరాబాద్... 

    * హైదరాబాద్ లో ఆఫర్ల తో పెరిగిన మెట్రో ప్రయాణికుల సంఖ్య

    * మెట్రో ప్రయాణికుల కోసం సువర్ణ ఆఫర్ ప్రారంభించిన హెచ్ ఎమ్మార్

    * ప్రతి రోజు లక్షా 30 వేల మంది ప్రయాణిస్తున్నారు

    * మెట్రో స్మార్ట్ కార్డు రిచార్జి పై 50 శాతం క్యాష్ బ్యాక్

  • Jangaon District Updates: సీఎం పర్యటన వేళా ప్రతిపక్షాల నేతల అరెస్టుల పర్వం..
    31 Oct 2020 5:01 AM GMT

    Jangaon District Updates: సీఎం పర్యటన వేళా ప్రతిపక్షాల నేతల అరెస్టుల పర్వం..

     జనగామ జిల్లా:

    // జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపి,ఎమ్మార్పీఎస్, గొర్ల కాపరులు సంఘం నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు..

    // సీఎం రోడ్డు మార్గం గుండా వస్తుండడంతో కొనసాగుతున్న ముందస్తు అరెస్టులు..

    // పెంబర్తి తోరణం మీదగా.. కొడకండ్ల రైతు వేదిక వద్దకు చేరుకోనున్న సీఎం కేసీఆర్..

    // అరెస్టులను ఖండిస్తున్న ప్రతిపక్షాలు...

  • Laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ వరద ఉదృతి...
    31 Oct 2020 4:53 AM GMT

    Laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ వరద ఉదృతి...

     జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    -12 గేట్లు ఎత్తిన అధికారులు

    -పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

    -ప్రస్తుత సామర్థ్యం 96,80 మీటర్లు

    -ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 14,100 క్యూసెక్కులు

  • Saraswati Barrage Updates: సరస్వతి బ్యారేజ్ కి తగ్గుతున్న వరద...
    31 Oct 2020 4:50 AM GMT

    Saraswati Barrage Updates: సరస్వతి బ్యారేజ్ కి తగ్గుతున్న వరద...

     జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

    -గేట్లు మూసిన అధికారులు

    -పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు

    -ప్రస్తుత సామర్థ్యం 118.05 మీటర్లు

    -పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    -ప్రస్తుత సామర్థ్యం 8.65 టీఎంసీ

    -ఇన్ ఫ్లో 7000 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో 0 క్యూసెక్కులు

  • Siddipet Updates: సిద్దిపేట , దుబ్బాక టి ఆర్ ఎస్ నాయకుల ఇండ్లలో సోదాలు...
    31 Oct 2020 4:14 AM GMT

    Siddipet Updates: సిద్దిపేట , దుబ్బాక టి ఆర్ ఎస్ నాయకుల ఇండ్లలో సోదాలు...

     సిద్దిపేట...

    - ఏక కాలం లో 8 మంది టి ఆర్ ఎస్ నాయకుల ఇండ్ల లో సోదాలు జరిపిన పోలీస్ లు..

    - దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి , ఎంపీపీ పుష్ప లత కిషన్ రెడ్డి , దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖ రాజు , ఆర్య వైశ్య సమాజ అధ్యక్షుడు చింత   రాజు , సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు , సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి , కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి ,సిద్దిపేట పట్టన పార్టీ అధ్యక్షులు   కొండం   సంపత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు..

    - ఈ సోదాల్లో ఎవరి ఇంట్లో కూడా ఏమి దొరకలేదు..

  • Kamareddy District Updates: జెండగల్లి లో పిచ్చి కుక్క దాడి ఎనిమిది మంది కి గాయాలు...
    31 Oct 2020 3:08 AM GMT

    Kamareddy District Updates: జెండగల్లి లో పిచ్చి కుక్క దాడి ఎనిమిది మంది కి గాయాలు...

     కామారెడ్డి :

    * భిక్కనుర్ మండల కేంద్రము లో జెండగల్లి లో పిచ్చి కుక్క దాడి ఎనిమిది మంది కి గాయాలు

    * రోహిత్ అనే నాలుగు సంవత్సరాల బాలుడికి తీవ్ర గాయాలు నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలింపు.

  • Jangaon District Updates: నేడు జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన...
    31 Oct 2020 2:47 AM GMT

    Jangaon District Updates: నేడు జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన...

     జనగామ జిల్లా..

    * పాలకుర్తి నియోజవర్గం పరిధిలోని కొడకండ్లలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..

    * హైద్రాబాద్ (బేగంపేట) నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా

    * 12:30గంటలకు కొడకండ్ల కు చేరుకుంటారు.

    * 12:40 నివిుషాలకు.కొడకండ్ల గ్రామంలో ఉన్న రైతు వేదికను ప్రారంభిస్తారు.

    * 12:50నివిుషాలకు పల్లెప్రకృతివనాని సందర్శిస్తారు

    * అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో 5000 మ౦ది రైతులతో సమావేశంలో పాల్గొంటారు..

    * సభ అనంతరం మండల పార్టీ కొడకండ్ల లోనే మధ్యాహ్న భోజనం..

    * అనంతరం తిరిగి హైదరాబాద్ కు పయనం..

Print Article
Next Story
More Stories