Live Updates: ఈరోజు (సెప్టెంబర్-30) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 30 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చతుర్దశి: రా.11-29 వరకు తదుపరి పౌర్ణిమ | పూర్వాభాద్ర నక్షత్రం రా.1-41వరకు తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం: ఉ.8-28 నుంచి 10-12 వరకు | అమృత ఘడియలు: సా.6-49నుంచి 7-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-32 నుంచి 12-31 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-50

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Vijayawada updates: సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగ పరీక్షలు..
    30 Sep 2020 5:25 AM GMT

    Vijayawada updates: సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగ పరీక్షలు..

    విజయవాడ..

    -వ్యవసాయ శాఖామంత్రి సీదిరి అప్పల్రాజు కార్యాలయానికి వచ్చిన వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష అభ్యర్ధులు

    -ఈనెల 26న జరిగిన సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగ పరీక్షలు

    -6858 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న మొత్తం 1938 మంది వెటర్నరీ అసిస్టెంట్ అభ్యర్ధులు

    -మొత్తం ప్రశ్నలలో 95% వెటర్నరీకి సంబంధం లేని ప్రశ్నలు ఇచ్చారని ఆరోపణ

    -డాక్టర్లు చదివే సిలబస్ ఇవ్వడంతో పరీక్ష రాయడం ఇబ్బంది అయిందని ఆరోపణ

    -నోటిఫికేషన్ లో తెలిపిన 20యూనిట్లలోంచి ప్రశ్నలు రాలేదు

    -కృష్ణ, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచీ వచ్చిన అభ్యర్ధులు

    -పరీక్ష రాయడానికి ఔట్ ఆఫ్ సిలబస్ కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని వినతి

    -పోస్టులు ఎక్కువ ఉన్నాయి కనుక పరీక్షకు హాజరైన అభ్యర్ధులందరికీ అవకాశం ఇవ్వాలని డిమాండ్

  • Amaravati updates: రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారుల సమావేశం..
    30 Sep 2020 5:20 AM GMT

    Amaravati updates: రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారుల సమావేశం..

    అమరావతి..

    -తుంగభద్ర పుష్కరాల పై విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో కర్నూల్ జిల్లా మంత్రులు,మునిసిపల్,

    -తుంగభద్ర పుష్కరాల ను పకడ్పందిగా నిర్వహించాలని భావిస్తూన్న ప్రభుత్వం.

    -కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఘాట్లు పెంపు లాంటి పలు అంశాలపై చర్చ.

  • Visakha updates: సైబర్ నేరగాళ్ల మాయ..
    30 Sep 2020 5:17 AM GMT

    Visakha updates: సైబర్ నేరగాళ్ల మాయ..

    విశాఖ..

    -నౌకాదళ విశ్రాంత అధికారికుచ్చుటోపీ..

    -బహుమతి వచ్చిందంటూ రూ.1.60 కోట్లు వసూలు

    -అదికమొత్తం లో నగదు బదిలీలు కావడంతో ఎంక్వయిరీ చేసిన సిబిఐ

    -బాధితుడు ఫోన్ కాల్ చేసి వివరాలు అడిగిన సిబిఐ

    -వెలుగులోకి వచ్చిన సైబర్ మోసం

    -సైబర్ క్రైమ్ పోలీసులు కు ఫిర్యాదు

  • Visakha updates: గాలికొండ ఏరియా సభ్యుడు మావోయిస్టు హరి అరెస్టు..
    30 Sep 2020 5:10 AM GMT

    Visakha updates: గాలికొండ ఏరియా సభ్యుడు మావోయిస్టు హరి అరెస్టు..

    విశాఖ..

    -హరిపై 50కేసులు

    -4లక్షల రివార్డ్

    -గాలికొండ ఏరియాలో కీలకంగా మారిన హరి అరెస్టు తో మావోయిస్టులకు గట్టి దెబ్బ

  • Amaravati updates: ఈరోజు బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టుల ప్రకటన...
    30 Sep 2020 5:06 AM GMT

    Amaravati updates: ఈరోజు బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టుల ప్రకటన...

    అమరావతి..

    -రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా భారీగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు

    -ఎన్నడూలేని విధంగా భారీ సంఖ్యలో కులాలకు ప్రాతినిధ్యం

    -ఆయా కులాల ఆర్థిక, సామాజిక ప్రగతికి తోడ్పాటు అందించనున్న కార్పొరేషన్లు

    -మొత్తం 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు

    -30 వేల పైబడి జనాభా ఉన్నవారందరికీ కార్పొరేషన్ల ఏర్పాటు

    -మహిళలకు 50 శాతానికిపైగా పదవులు ఇచ్చే అవకాశం

  • Vijayawada updates: ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గు ముఖం పడుతున్న వరద..
    30 Sep 2020 4:41 AM GMT

    Vijayawada updates: ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గు ముఖం పడుతున్న వరద..

    విజయవాడ..

    -విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గు ముఖం పడుతున్న వరద ప్రవాహం

    -ఇన్ ఫ్లో లక్షల 35వేల కూసెక్కులు, ఔట్ ఫ్లో లక్షల 29వేల కూసెక్కులు

    -కృష్ణా డెల్టా కాల్వలకు 3వేల కూసెక్కుల విడుదల

    -మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్న అధికారులు

  • Tirumala updates: తిరుపతి ప్రధాన అర్చకునికి ఆరు నెలల జైలు శిక్ష...
    30 Sep 2020 4:34 AM GMT

    Tirumala updates: తిరుపతి ప్రధాన అర్చకునికి ఆరు నెలల జైలు శిక్ష...

    తిరుపతి...

    -సంచలనం రేకెత్తించిన ఆలయ నగలు తాకట్టు పెట్టిన కేసులో ప్రధాన అర్చకునికి ఆరు నెలల జైలు శిక్ష

    -ప్రధాన అర్చకులు ఏ.వెంకటరమణ దీక్షితులుకు ఆరు నెలలు జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ తిరుపతి మూడో అదనపు జిల్లా సెషన్సు జడ్జి వై. వీర్రాజు   తీర్పు

    -గతంలో కేసు విచారించిన మూడో అదనపు మున్సిప్ కోర్టు..

    -వెంకటరమణ దీక్షితులుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించిందగా అప్పీలు కు   వెళ్ళిన దీక్షితులు

    -మూడో అదనపు జిల్లా సెషన్సు కోర్టులో వాదోపవాదనల అనంతపురం తుది తీర్పు

    -నిందితుడు ఎ.వెంకటరమణ దీక్షితులును 2009 ఆగస్టు 21న ఆలయ నగలు తాకట్టు పై తితిదే విజిలెన్సు అధికారులు తిరుపతి పడమర పోలీసు స్టేషన్లో కేసు   నమోదు..

  • Dowleswaram Barrage updates: ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి విడుదల..
    30 Sep 2020 4:30 AM GMT

    Dowleswaram Barrage updates: ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి విడుదల..

    తూర్పుగోదావరి..

    -గోదావరిలో ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి 3లక్షల 52వేల క్యూసెక్కుల సముద్రంలోకి విడుదల

    -ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 10.50 అడుగుల నీటిమట్టం

    -డెల్టా పంటకాల్వలకు 11వేల 500 క్యూసెక్కులు విడుదల

  • Amaravati updates: ఏపీటీఎస్ కార్యాలయంలో మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష..
    30 Sep 2020 4:20 AM GMT

    Amaravati updates: ఏపీటీఎస్ కార్యాలయంలో మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష..

    అమరావతి..

    -ఉదయం 11గం.లకు విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో ఐ.టీ శాఖపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష

    -మధ్యాహ్నం 12గం.లకు విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో పరిశ్రమల శాఖపై మంత్రి మేకపాటి సమీక్ష

    -సాయంత్రం 4.30గం.లకు విజయవాడ కానూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో సమావేశమవనున్న 'కైనెటిక్ గ్రీన్' ప్రతినిధులు

    -సాయంత్రం 5.30గం.లకు విజయవాడలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా "1000 మంది ఉద్యోగుల సంస్థగా అవతరించిన హెచ్ సీఎల్ టెక్నాలజీస్" సమావేశంలో మాట్లాడనున్న ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి

  • Nellore District updates: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం...
    30 Sep 2020 4:16 AM GMT

    Nellore District updates: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం...

    నెల్లూరు :--

    -- ఇన్ ఫ్లో 42 వేల క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 39 వేల క్యూసెక్కు లు.

    -- ప్రస్తుత నీటి మట్టం 73.998 టీఎంసీ లు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీ లు

Print Article
Next Story
More Stories