Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 28 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం దశమి (ఉ. 10-59 వరకు) తదుపరి ఏకాదశి, మూల నక్షత్రం (మ. 3-46 వరకు) తదుపరి పూర్వాషాఢ, అమృత ఘడియలు (ఉ. 9-35 నుంచి 11-07 వరకు) వర్జ్యం (మ. 2-14 నుంచి 3-46 వరకు తిరిగి రాత్రి 1-12 నుంచి 2-46 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-26 నుంచి 1-16 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-16

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 28 Aug 2020 6:32 AM GMT

    Kadapa district updates: బ్రహ్మంసాగర్ జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల....

    కడప :

    -బ్రహ్మంసాగర్ జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల

    -సాగునీరు విడుదల చేసిన

    -కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ డీసీ.గోవింద రెడ్డి.

  • 28 Aug 2020 6:29 AM GMT

    Anantapur district updates: జే ఈఈ, నీట్ తో సహా అన్ని పరీక్షలు వాయిదా వేయాలని ప్రకటించిన పిసిసి అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్.

    -అనంతపురం: జే ఈఈ, నీట్తో సహా అన్ని పరీక్షలను బేషరతుగా వాయిదా వేయాలి.

    -పరీక్షల తో విద్యార్థుల ప్రమాదం ఉంది.

    -ప్రభుత్వం ప్రతిష్టాత్మకు పోకుండా పరీక్షలు రద్దు చేసి ప్రాణాలు కాపాడాలి

    -రాష్ట్రంలో పాఠశాలలు ఏ విధంగా ప్రారంభిస్తారు

    -పిల్లలకు కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో స్కూళ్లను ఏ రకంగా నడుపుతారు

    -విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా..పిల్లల తండ్రిగా రాజకీయ నేతగా చెబుతున్నా..

    -ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నా రాష్ట్రంలో పాఠశాల ప్రారంభం ఆలోచించండి

    సైంటిఫిక్ గా విద్యా సంవత్సరంలో ఏ రకంగా నడపాలో... ఆలోచించండి.

    -ఇప్పటికే పోలీసు సహా అన్ని శాఖలకు కరోనా వ్యాధి చెందుతుంది

    -పిల్లల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

    -:పిసిసి అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్.

  • 28 Aug 2020 6:18 AM GMT

    Chittoor district updates: పలమనేరులో ఉద్రిక్తత....

    చిత్తూరు....

    -పలమనేరులో ఉద్రిక్తత

    -మాజీ మంత్రి అమరనాథ రెడ్డి హౌస్ అరెస్టు

    -పుంగనూరు నియోజకవర్గం సోమలలో దళిత యువకుడి అనుమానాస్పద మృతిపై ఆ గ్రామానికి బయలుదేరిన అమర్ నాధ రెడ్డి

    -మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం కావడంతో ఉద్రిక్తత

    -ప్రభుత్వ మద్యం పాలసీకి వ్యతిరేఖంగా ముఖ్యమంత్రని, ప్రభుత్వాన్ని దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన దళిత యువకుడు అనుమానాస్పద మృతి

    -వైసిపి నాయకుల బెదిరింపుల వల్లే చనిపోయాడని టిడిపి ఆందోళన

    -పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాలలో కొనసాగుతున్న ఉద్రిక్తత

  • 28 Aug 2020 5:20 AM GMT

    Nellore district updates: బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ పై కరోనా ప్రభావం..

    నెల్లూరు/స్క్రోలింగ్:--

    -- బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ పై కరోనా ప్రభావం.

    -- వెలవెలబోతున్న స్వర్ణాల చెరువు గట్టు

    -- నేటి నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న రొట్టెల పండుగను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన జిల్లా అధికారులు.

    -- కేవలం మూడు రోజులు మాత్రమే పండుగ నిర్వహణకు అనుమతి.

    -- మొహర్రం నాడు గంధ కలశానికి 20 మందికే అనుమతి.

    -- భారాషాహిద్ దర్గా ప్రాంగణాన్ని అదుపులోకి తీసుకున్న పోలసులు.

  • 28 Aug 2020 4:48 AM GMT

    East Godavari updates: చింతూరు, మోతుగూడెం వద్ద గంజాయి పట్టివేత..ముగ్గురు వ్యక్తులు అరెస్ట్...

    తూర్పుగోదావరి జిల్లా.... 

    -చింతూరు లో కారులో తరలిస్తున్న 160 కేజీలు, మోతుగూడెం వద్ద మరో కారులో తరలిస్తున్న125 కేజీల గంజాయి పట్టివేత..

    -ముగ్గురు వ్యక్తులు అరెస్ట్...

    -సీలేరు నుండి హైదరాబాద్ తరలిస్తుండగా తనిఖీలలో పట్టుకున్న చింతూరు పోలీసులు..

  • 28 Aug 2020 4:35 AM GMT

    Amaravati updates: ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..

    అమరావతి...

    -ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

    -విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకొని ఆగస్ట్25న ''వెన్నుపోటు'' దినోత్సవం జరుపుకున్న బాబు..

    -ఆగస్ట్28 ''చంద్రన్న రక్తపాత దినోత్సవం'' జరుపుకుంటున్నారు.

    -బషీర్‌బాగ్‌లో బాబు సృస్టించిన మారణహోమం నేటికి 20 ఏళ్లు.

    -నీవు ఎంత క్రూరుడివో, ఎంతటి విధ్వంసకారుడివో చరిత్రే చెబుతుంది బాబు.

  • 28 Aug 2020 4:30 AM GMT

    East Godavari district updates: కాకినాడ పోర్టు వ్యాపారులను డబ్బులు డిమాండ్ చేసిన కరీముల్లా అనే వ్యక్తి..

    తూర్పుగోదావరి జిల్లా.... 

    -కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడినంటూ వ్యాపారులను డబ్బులు డిమాండ్ చేసిన కరీముల్లా అనే వ్యక్తి..

    -పోర్టులో కాలం చెల్లిన ఏడు వెసెల్స్ ను వేలంలో కొనుగోలు చేసిన వ్యాపారులను డబ్బులు డిమాండ్ చేసిన కరీముల్లా..

    -వేలంలో కొనుగోలు చేసిన వెసల్స్ ను తరలించేందుకు అనుమతుల కోసం రూ. 35 లక్షలు ఇవ్వాలని వ్యాపారులను డిమాండ్ చేసిన కరీముల్లా..

    -ఎమ్మెల్యే ద్వారంపూడి కి కరీముల్లా కి ఎటువంటి సంబంధం లేదని తేలడంతో కరీముల్లా పై కేసు నమోదు చేసిన పోర్టు పోలీసులు..

  • 28 Aug 2020 4:14 AM GMT

    Kadapa-Gandikota Reservoir updates: గండికోట జలాశయంలోకి భారీగా వచ్చిచేరుతున్న కృష్ణాజలాలు...

    కడప :

    -గండికోట జలాశయంలోకి భారీగా వచ్చిచేరుతున్న కృష్ణాజలాలు...

    -అవుకు జలాశయం నుంచి గండికోట ప్రాజెక్టుకు 10 వేల క్యూసెక్కుల నీరు రాక

    -గండికోట జలాశయంలో 7 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ...

    -గండికోటలొ నీరు పెరగడంతొ పైడిపాళెం జలాశయానికి 330 క్యూసెక్కులు, సీబీఆర్‌కు 500 క్యూసెక్కుల నీటిని తరలింపు

  • 28 Aug 2020 4:04 AM GMT

    Kadapa updates: విధుల్లో అలసత్వం చూపిన సిబ్బందిపై కడప డ్వామా పిడి యధుభూషణ్ రెడ్డి కొరడ...

    కడప :

    -విధుల్లో అలసత్వం చూపిన సిబ్బందిపై కడప డ్వామా పిడి యధుభూషణ్ రెడ్డి కొరడ...

    -ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో నిబంధల ప్రకారం పనిచేయకపొవడం, కూలీలకు ఉపాధి పనుల కల్పనలొ వెనకపడటంపై అగ్రహం...

    -14 మంది టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌తోపాటు

    -ఏపీవో, ఈసీలపై సస్పెన్షన్ వేటు

  • 28 Aug 2020 2:40 AM GMT

    Sri Ram Sagar Project updates: నిజామాబాద్ -శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..

    -నిజామాబాద్ -శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద

    -ఇన్ ఫ్లో 14 వేల క్యుసెక్కులు

    -ఔట్ ఫ్లో 4568 క్యూసెక్కుల

    -పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు

    -ప్రస్తుత నీటి మట్టం 1089 అడుగులు

    -నీటి సామర్థ్యం 90 టీఎంసీ లు

    -ప్రస్తుతం 80 టిఎంసీలు

Print Article
Next Story
More Stories