Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 26 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | దశమి ఉ.11-16వరకు తదుపరి ఏకాదశి | ధనిష్ఠ నక్షత్రం ఉ.07-40 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: మ.03-15 నుంచి 04-56 వరకు | అమృత ఘడియలు రా.01-21 నుంచి 02-42 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి 2:30 నుంచి 03:17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Adilabad Updaets: నలబై నాలుగవ జాతీయ రహదారి అభివృద్ధికి బీజెపి నాయకులు చేసింది ఏమిలేదు..
    26 Oct 2020 9:54 AM GMT

    Adilabad Updaets: నలబై నాలుగవ జాతీయ రహదారి అభివృద్ధికి బీజెపి నాయకులు చేసింది ఏమిలేదు..

    అదిలాబాద్..... 

    మాజీ ఎంపి నగేష్ మీడియా సమావేశం..

    -- 2018లో 63 కోట్లు మంజూరయ్యాయి..

    -- మామల, ఇచ్చోడ, సోన్,లలో బస్ బే లు నిర్మించాలి..

    -- వాహదారుల పై బారం పడకుండా చూడాలి..

    -- పిప్పపర్, రోల్ మామడ, గంజాల్ టోల్ ప్లాజాలు అదనంగా టోల్ వసూలు చేయకూడదు..

    -- నా హయాంలో మంజూరైనా నిదులు ... బిజెపి నాయకులు మంజూరు చేయించానని చెప్పుకోవడం విడ్డూరం

  • 26 Oct 2020 9:38 AM GMT

    Jagtial Updates: కొడిమ్యాల మండలం తిరుమల పూర్ లో విషాదం...

    జగిత్యాల జిల్లా//

    -- కొడిమ్యాల మండలం తిరుమల పూర్ లో 9వ విద్యార్థి ఆత్మ హత్య

    -- ఆన్ లైన్ క్లాసుల కొరకు సెల్ ఫోన్ కొని ఇవ్వలేదని ఇంట్లో చున్ని తో వురి వేసుకొని ఆత్మహత్య...

  • 26 Oct 2020 9:19 AM GMT

    Deekshith Case Updates: శామీర్ పేట్ పొలీస్ స్టేషన్ పరిథిలో బాలుడి మిస్సింగ్...

    //వరంగల్ దీక్షిత్ కిడ్నాప్..

    //మర్డర్ కేసు మరవకముందే హైదరాబాద్ శామీర్ పేట్ పరిధిలో బాలుడి కిడ్నాప్&మర్డర్?

    //శామీర్ పేట్ పొలీస్ స్టేషన్ పరిథిలో 10 రొజుల క్రితం సయ్యద్ అధియన్ (5 ) అనే బాలుడి మిస్సింగ్

    //కిడ్నాప్ చేసి బాలున్ని హతమార్చినట్లు అనుమానాలు

    //పోలీసుల అదుపులో నిందితుడు

  • 26 Oct 2020 9:05 AM GMT

    Rajanna Sircilla updates: రామేజిపేట గ్రామంలో దసరా సంబరాల్లో అపశృతి..

    రాజన్న సిరిసిల్ల జిల్లా :

    -- ఇల్లంతకుంట మండలం రామేజిపేట గ్రామంలో దసరా సంబరాల్లో అపశృతి

    -- పాత కక్షలతో దళితుల ఇళ్లపై దాడి చేసిన మరో వర్గం వారు

    -- ఓ వర్గంవారు అంబేద్కర్ విగ్రహం పెడతామంటే, మరో వర్గం వారు చత్రపతి శివాజీ విగ్రహం పెట్టాలని నిర్ణయం ,గత కొంత కాలంగా ఘర్షణ

    -- రాత్రి మద్యం మత్తులో దళితుల ఇళ్ళ పైకి వెళ్లి దాడి ,దళితులకు గాయాలు ఆస్పత్రికి తరలింపు

  • 26 Oct 2020 6:22 AM GMT

    బ్రేకింగ్...

    రాచకొండ కమీషనర్ రేట్

    నాచారం పోలిస్ స్టేషన్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ చోరీ కేసును చేధించిన పోలీసులు..

    ముఠా సభ్యులను పట్టుకున్న రాచకొండ పోలీసులు.

    హత్యాయత్నంచేసి చోరీ చేసిన నేపాలీ గ్యాంగ్.

    మరి కాసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్...

  • 26 Oct 2020 6:22 AM GMT

    జియాగూడ లో 840 రెండు పడకగదుల డిగ్నిటీ హౌసింగ్ కాలనీ ని ప్రారంభించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు.

  • 26 Oct 2020 6:22 AM GMT

    కామారెడ్డి జిల్లా

    నిజాం సాగర్ ప్రాజెక్టుకు సల్ప వరద

    ఇన్ ఫ్లో 1246 క్యూసెక్కులు

    ఔట్ ఫ్లో నిల్

    పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు,

    ప్రస్తుతం 1405 అడుగులు

    పూర్తి సామర్ధ్యం 17 టిఎంసీలు

    ప్రస్తుతం 17 టిఎంసిలు

  • 26 Oct 2020 6:21 AM GMT

    నిజామాబాద్ జిల్లా

    శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

    4గేట్ల ద్వారా 12500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు

    ఇన్ ఫ్లో 25359 క్యూసెక్కులు, మిషన్ భగీరథ అవుట్ ఫ్లో 12859 క్యూసెక్కులు

    ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టీఎంసీలు

    ప్రస్తుత నీటిమట్టం 1091.00 అడుగులు 90.313 టీఎంసీలు.

  • 26 Oct 2020 6:21 AM GMT

    నిజామాబాద్ జిల్లా

    వేల్పూర్ మండలం వాడి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ ద్వారా 12 లక్షలు మంజూరైన

    హనుమాన్ దేవాలయం పనుల భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

  • 26 Oct 2020 6:21 AM GMT

    మంచిర్యాల జిల్లా భీమరాం గ్రామంలో గల గొల్లవాగు ప్రాజెక్ట్ కి నిన్న సాయంత్రం చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతైన ఘటనలో ఈ రోజు సింగరేణి రెస్క్యూ టీమ్ ఆధ్వర్యంలో,గజ ఈత గాళ్ళు,స్టీమర్ల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరం...

Print Article
Next Story
More Stories