Live Updates: ఈరోజు (సెప్టెంబర్-25) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 25 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | నవమి: రా.10-31వరకు తదుపరి దశమి | పూర్వాషాఢ నక్షత్రం రా.11-06 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: ఉ.9-00 నుంచి 10-34 వరకు | అమృత ఘడియలు: సా.6-24 నుంచి 7-58 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి మ.12-16 నుంచి 1-04 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-53
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Sept 2020 12:12 PM IST
Jangaon updates: ప్రభుత్వ ఆసుపత్రి ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎర్రబెల్లి దయాకరరావు..
జనగామ జిల్లా:
రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు..
-పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి
-వైద్యుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
- 25 Sept 2020 12:09 PM IST
Warangal Urban updates: సుభేదారి పోలీస్ స్టేషన్ లో ఎస్సైపై కేసు నమోదు..
వరంగల్ అర్బన్ జిల్లా..
-వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించిన ఎస్సైపై ఫిర్యాదు చేసిన యువతి..
-తనపై అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు..
-సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు
- 25 Sept 2020 11:00 AM IST
Karimnagar updates: కరీంనగర్ పట్టణం లో భర్త కి మొదటి భార్య దేహశుద్ధి..
కరీంనగర్ :
-భార్య ఉండగగానే మరో మహిళ తో సహజీవనం చేస్తున్న హరీష్
-కరీంనగర్ లో ఇల్లు అద్దె కి తీసుకుని కాపురం
-రెడ్ హ్యడెండ్ గా పట్టుకుని దేహశుద్ది
-కరీంనగర్ లోని టు టౌన్ లో పిర్యాదు
- 25 Sept 2020 10:01 AM IST
Nirmal District updates: భైంసా గడ్డేన్న వాగు ప్రాజెక్టు వరద..
నిర్మల్ జిల్లా..
-భైంసా గడ్డేన్న వాగు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్న అధికారులు
-ఇన్ ఫ్లో- 11000 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో - 11000క్యూసెక్కులు
-ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం - 358.70 మీటర్లు కాగా
-ప్రస్తుత నీటి మట్టం 358.60 మీటర్లు
- 25 Sept 2020 9:55 AM IST
Saraswati Barrage updates: సరస్వతి బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-35 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 116.00 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 5.10 టీఎంసీ
-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 2,38,000 క్యూసెక్కులు..
- 25 Sept 2020 9:48 AM IST
Lakshmi Barrage updates: లక్ష్మీ బ్యారేజ్ వరద ఉదృతి..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-46 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 95.30 మీటర్లు
-ఇన్ ఫ్లో 4,99,700 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 4,01,100 క్యూసెక్కులు..
- 25 Sept 2020 8:41 AM IST
komaram bheem District: కుమ్రంబీమ్ జిల్లాలో కోనసాగుతున్నా కూంబింగ్...
- వారం రోజులుగా బారీ బలగాలతో మావోల కోసం. వేట కోనసాగిస్తున్నా పోలీసులు..
- మావోయిస్టు నాయకుడు బాస్కర్ , వర్గీస్, రాము, అని త కోసం అడవులను జల్లేడ పడుతున్నా పోలీసులు
- 25 Sept 2020 8:38 AM IST
Sri Ramsagar Project Updates:శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద
నిజామాబాద్ జిల్లా
-ఇన్ ఫ్లో 147701 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 103124 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు చేరిన జలాశయం
- 16 వరద గేట్లు ఎత్తేసిన అధికారులు
- కాలువల ద్వారా కూడా కొనసాగుతున్న ఔట్ ఫ్లో
- జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 205 టీఎంసీల ఇన్ ఫ్లో
- 97 టీఎంసీల నీటిని గోదావరి లోకి వదిలిన అధికారులు
- 25 Sept 2020 8:35 AM IST
Nagarjunasagar Project: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద...
నల్గొండ :
- 4 క్రస్టుగేట్లు 5ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు
- ఇన్ ఫ్లో :73,673 క్యూసెక్కులు.
- అవుట్ ఫ్లో :73,673 క్యూసెక్కులు.
- పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.
- ప్రస్తుత నీటి నిల్వ : 311.1486 టీఎంసీలు.
- పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.
- ప్రస్తుత నీటిమట్టం: 589.70అడుగులు
- 25 Sept 2020 7:16 AM IST
Hyderabad Updates: గ్రేటర్ హైదరాబాద్ లో సుదీర్ఘ విరామం తర్వాత రొడెక్కిన సిటీ బస్సులు...
- నగరంలో 6 నెలల తరువాత ప్రజలకు అందుబాటులో కి వచ్చిన బస్సులు..
- 25 శాతం బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధం..
- గ్రేటర్ లో ఉన్న మొత్తం 2800 బస్సుల్లో దాదాపు 700 బస్సుల వరకు ఇవాళ అందుబాటులో కి...
- గతంలో హైదరాబాద్ రీజియన్ లో 1700 ,సికింద్రాబాద్ రీజియన్ 1200 బస్సులు ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేర్చేవి...
- అన్ని ప్రధాన రూట్లలో బస్సులు నడపాలని నిర్ణయం..
- ఆంధ్రప్రదేశ్ మినహా ,కర్ణాటక, మహారాష్ట్ర లకు పరిమిత సంఖ్యలో అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభం...






