Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 23 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి మ.12-01 వరకు తదుపరి అష్టమి | పూర్వాషాఢ నక్షత్రం ఉ.06-46 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: మ.02-43 నుంచి 04-18 వరకు | అమృత ఘడియలు రా.12-15 నుంచి 03-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Nara Lokesh: రైతులకు ఈ సారి పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు...
    23 Oct 2020 9:26 AM GMT

    Nara Lokesh: రైతులకు ఈ సారి పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు...

      అనంతపురం:

    * నారా లోకేష్ ప్రెస్మీట్

    *ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు

    *ప్రతిపక్ష నేత వస్తే హడావుడి గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు

    *రూ.2వేల కోట్లు వేరుశనగ రైతులకు పంట నష్టం జరిగింది

    *ఇప్పటివరకు కేవలం రూ. 25 లక్షలు మాత్రమే నష్ట పరిహారం ఇచ్చింది

    *మేనిఫెస్టోలో పెట్టిన హామీ ప్రకారం ఇవ్వడం లేదు

    *15 నెలలుగా ఇన్ ఫుట్ సబ్సిడీ ...డ్రిప్ ఇరిగేషన్.. ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు.

    *టీడీపీ నేతలపై కేసులు పెట్టడంపై మాత్రమే ప్రభుత్వం దృష్టి సారించింది.

    *మంత్రులు సహా ఎవ్వరు సమీక్షలు జరపడం లేదు

    *ప్రభుత్వం తక్షణమే స్పందించాలి... రైతులను అవమానించే విధంగా యంత్రాంగం ప్రవర్తిస్తుంది

    *టీడీపీ రైతు సమస్యలపై పోరాడితే మినహా ప్రభుత్వం స్పందించడం లేదు

    *పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి

  • Guntur district updates: టిడిపి కి పూర్వ వైభవం రావడానికి నేడు ప్రారంభదినం.
    23 Oct 2020 9:23 AM GMT

    Guntur district updates: టిడిపి కి పూర్వ వైభవం రావడానికి నేడు ప్రారంభదినం.

      గుంటూరు ః....

    *మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

    *ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యల పై పూర్తి స్థాయిలో పని చేస్తున్నాం.

    *వైసిపి ప్రభుత్వం నియంత్రుత్వ పొకడలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది.

    *గుంటూరు పార్లమెంటు పరిధిలో వైసిపి కి ఎదురుదెబ్బ తగలక తప్పదు.

  • Jayadev Galla: న్యాయం, ధర్మం మనవైపే ఉన్నాయి..
    23 Oct 2020 9:18 AM GMT

    Jayadev Galla: న్యాయం, ధర్మం మనవైపే ఉన్నాయి..

     గుంటూరు ః....

    *ఎంపీ గల్లా జయదేవ్

    *దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరుగుతాయనే చర్చ నడుస్తోంది

    *2022లో ఎన్నికలు జరుగుతాయని మనం సిద్ధంగా ఉండాలి

    *అంతిమ విజయం మనదే అవుతుంది

    *న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.

    *ప్రజా ప్రతినిధులు పై విచారణ వేగవంతం చేయడం తో జగన్ లో ఆందోళన పెరిగింది.

    *తాను జైలుకు వెళ్ళిన ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు జగన్ ప్రయత్నాలు

  • Guntur district updates: నాకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తా..
    23 Oct 2020 9:13 AM GMT

    Guntur district updates: నాకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తా..

      గుంటూరు.. 

    -గుంటూరు పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు శ్రావణ్ కుమార్..

    -అందరినీ కలుపుకుని పార్టీని క్రింది స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తా

    -రాష్ట్ర ప్రజలకు ఇపుడు ప్రభుత్వమే సమస్యగా మారింది

    -అందుకే ప్రజలు న్యాయస్థానాల వైపు చూస్తున్నారు

    -త్వరలో ఈ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లడం ఖాయం

    -ఈ లోపే వీలైనంత దోచుకోవాలని జగన్ రెడ్డి తాపత్రయం

    -పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే చంద్రబాబు వల్లే సాధ్యం

    -ఆయనకు అన్ని విషయాల్లో అండగా నిలబడదాం

  • 23 Oct 2020 9:05 AM GMT

    East godavari updates: మద్యం తరలిస్తోన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు..

      తూర్పుగోదావరి :

      ఎక్సైజ్ సిఐ లక్ష్మీ..

    --తెలంగాణ మద్యం తరలిస్తోన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్, ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు..

    --నిన్న రాత్రి ఉన్నతాధికారులకు వచ్చిన సమాచారం మేరకు కత్తిపూడి లో వాహనాలు తనిఖీలో లభించిన తెలంగాణ మద్యం..

    --రూ. లక్షా, 34 వేల విలువైన 112 టిన్ బీర్లు, 72 ఫుల్ బాటిళ్ల తెలంగాణ మద్యం సీజ్ చేశాము..

    --నిందితుల నుంచి రూ. 7 వేల నగదు, ఏపి 16 సిఎల్ 6888 డస్టర్ కారును స్వాధీనం చేసుకున్నాము..

  • Nellore district updates: నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం స్వాధీనం...
    23 Oct 2020 8:57 AM GMT

    Nellore district updates: నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం స్వాధీనం...

      నెల్లూరు :--

    -- గత అర్ధరాత్రి హైవే తనిఖీల్లో బయటపడ్డ అక్రమ రవాణా.

    -- టాటా ఐషర్ వాహనం లో దోసకాయలు మాటున ఎర్రచందనం అక్రమ రవాణా ఎర్రచందనం

    -- తమిళనాడు కి చెందిన బడా స్మగ్లర్ అతని కారు సహా 50 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.

    -- పట్టుబడ్డ నిందితుల సమాచారంతో రాపూర్ అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించిన చిల్లకూరు పోలీసులు.

    -- కలువాయి మండలం రాజుపాలెం అటవీ బీట్ పరిధిలో 41 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.

    -- అక్రమ రవాణాలో బేస్ క్యాంపు సిబ్బంది?

  • Vijayawada updates: నేడు ఇంద్రకీలాద్రి కి నిపుణుల కమిటీ రాక...
    23 Oct 2020 8:51 AM GMT

    Vijayawada updates: నేడు ఇంద్రకీలాద్రి కి నిపుణుల కమిటీ రాక...

      విజయవాడ..

    -కొండచరియలు పై పటిష్టమైన చర్యలు పై దృష్టి పెట్టిన అధికారులు

    -ఇంద్రకీలాద్రిపై ఉన్న కొండచరియలు పరిశీలించిన తరువాత నివారణ చర్య

    -సీఎం ప్రకటించిన 70 కోట్లలో మొదటి ప్రాధాన్యత కొండచరియలు పడకుండా నివారించడానికి...

  • Tadepalli updates: పట్టణ పరిధిలో కుంగిన భూమి...
    23 Oct 2020 8:49 AM GMT

    Tadepalli updates: పట్టణ పరిధిలో కుంగిన భూమి...

      తాడేపల్లి..

    * పట్టణ పరిధిలోని 17 వ వార్డ్ మార్కెట్ సెంటర్ వద్ద కుంగిన భూమి

    * ఒక్కసారిగా కుంగటంతో రోడ్డు మధ్యలో 6 అడుగుల మేర ఏర్పడ్డ పెద్ద గొయ్యి

    * ప్రమాదానికి గురైన ఓ కుటుంబం

    * రహదారి కుంగిన సమయంలో వాహనాలు రాకపోవడంతో తప్పిన ప్రమాదం

    * అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ఆర్కేకు మీడియా ప్రతినిధులు జరిగిన విషయం వివరించడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి తక్షణమే రోడ్డు మరమ్మత్తులు   చేయాలని   అధికారులకు ఆదేశం

    * మరమ్మతులు పూర్తియ్యే వరకు రాకపోకలు నిలిపివేయాలని సూచించిన ఎమ్మెల్యే ఆర్కే

  • Alapati Rajendra Prasad comments: సామాన్యుడికి రాజకకీయం నేర్పింది టిడిపి....
    23 Oct 2020 8:42 AM GMT

    Alapati Rajendra Prasad comments: సామాన్యుడికి రాజకకీయం నేర్పింది టిడిపి....

      గుంటూరు...

    * మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్..

    * ఎంతో మంది పార్లమెంటు సభ్యులుగా టిడిపి లో పని చేశారు.

    * దళితుడిని జిల్లా పార్లమెంటు అధ్యక్షుడిగా చేసిన ఘనత టిడిపి ది.

    * ప్రజలలో నిలిచిపోయిన పార్టీ టిడిపి.

    * జిల్లా నాయకత్వం వహించనున్న శ్రావణ్ కుమార్ కు అభినందనలు.

    * సైబరాబాద్ సృష్టి కర్త చంద్రబాబు.

    * సైబరాబాదు లేకపోతే హైదరాబాద్ ఎడారి అయ్యేది.

    * దాతృత్వంతో ఏర్పడిన అమరావతి ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారు.

    * అమరావతినే రాజధానిగా కొనసాగించేలా పోరాటం చేయాలి.

  • Guntur district updates: శ్రావణ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం....
    23 Oct 2020 8:33 AM GMT

    Guntur district updates: శ్రావణ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం....

       గుంటూరు జిల్లా... 

    --గుంటూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం....

    --జిల్లా టిడిపి కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి గల్లా జయదేవ్, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు,ప్రత్తిపాటి   పుల్లారావు,ఆలపాటి రాజేంద్రప్రసాద్,మాజీ ఎమ్మెల్యే లు,జిల్లా పార్టీ నేతలు.

    --శ్రావణ్ కుమార్,జిల్లా మహిళా అధ్యక్షురాలిగా జయలక్ష్మితో ప్రమాణ స్వీకారం చేయించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి....

Print Article
Next Story
More Stories