Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 21 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పంచమి మ.02-47 వరకు తదుపరి షష్టి | జేష్ఠ నక్షత్రం ఉ.08-21 వరకు తదుపరి మూల | వర్జ్యం: సా.04-02 నుంచి 05-34 వరకు | అమృత ఘడియలు రా.01-14 నుంచి 02-52 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.11-23 నుంచి 12-10 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Karimnagar updates: నూతన పాలకవర్గం సమావేశం లో నాయకులకు ఈటెల హితవు..
    21 Oct 2020 2:41 PM GMT

    Karimnagar updates: నూతన పాలకవర్గం సమావేశం లో నాయకులకు ఈటెల హితవు..

      కరీంనగర్ :

    * మంత్రి ఈటెల రాజేందర్ కామెంట్స్

    *జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం సమావేశం లో నాయకులకు ఈటెల హితవు

    * ప్రజా ప్రతినిధి గెలవడం అనేది ఓ ఛాయిస్ కాదు ఓ ఛాన్స్ లా గెలిచేలా ఉండాలి

    * గెలుస్తా అనుకుంటే గెలవాలి..అలా ఉండాలి రాజకీయం అంటే

    * రాజకీయాల్లో అయన ఉడొద్దు ఈయన ఉండొద్దు అంటూ చర్చలు జరుగుతూనే ఉంటాయి

    * కానీ రాజేందర్ అంటే ఎప్పుడు రాజేందరే

    * నేను ఎకనామిస్ట్ కాదు అయినా ఆర్ధిక శాఖ మంత్రి గా పని చేశా

    * ఆరోగ్య శాఖ మంత్రి గా ఎన్ని నెగిటివ్ వార్తలు వచ్చిన అందులో పాజిటవ్ ని వెతుకుని పనిచేశా

    * ఒళ్ళుమంచి పని చేసినవాడే ధర్మం తప్పనివాడు ..అలాంటివారికి ఎప్పుడు అపజయం ఉండదు

  • Jaggareddy: దుబ్బాక లో కాంగ్రెస్-బీజేపీ-టీఆరెస్ మద్యే పోటీ...
    21 Oct 2020 12:53 PM GMT

    Jaggareddy: దుబ్బాక లో కాంగ్రెస్-బీజేపీ-టీఆరెస్ మద్యే పోటీ...

    * జగ్గారెడ్డి ఎమ్మెల్యే అసెంబ్లీ మీడియా పాయింట్

    * దుబ్బాకలో టీఆరెస్ అభ్యర్థి మళ్ళీ గెలిస్తే రాష్ట్ర ప్రజలకు శాపం కానుంది.

    * సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కేసీఆర్ కు పెద్దకొడుకు పాత్ర పోషిస్తున్నారు.

    * దుబ్బాక లో టీఆరెస్ గెలుపు ఖాయం అయింది--మెజారిటీ మాత్రమే అని మంత్రి హరీష్ రావు ప్రచారం చేస్తున్నారు.

    * దుబ్బాక లో టీఆరెస్ ధీమా ప్రచారం పోలీసులు- కలెక్టర్ సపోర్ట్ చేస్తున్నారు.

    * దుబ్బాక లో టీఆరెస్ గెలిస్తే- మళ్ళీ వచ్చే ఎన్నికల్లో టీఆరెస్ కు సీఎం పీఠం ఇచ్చినట్లే.

    * టీఆరెస్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకున్నా కారు గెలిస్తే మళ్ళీ కేసీఆర్ కాలర్ ఎగరేస్తడు.

    * ప్రభుత్వం చేసిన వైఫల్యాలను కాంగ్రెస్ ప్రజల్లోకి తెచ్చినా ప్రజలు పట్టించుకోపోతే రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపడలేరు.

    * రాష్ట్ర ప్రజలందరూ దుబ్బాక లో ఉన్న కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి టీఆరెస్ ను ఓడించమని చెప్పండి.

    * ఉస్మానియా- కాకతీయ విద్యార్థి పిల్లలు ఎక్కడ ఉన్నారు--ఉద్యమంలో టీఆరెస్ అన్నారు ఉద్యోగం రాలేదు...ఇప్పుడైనా మేల్కొండి.

    * దుబ్బాక లో కాంగ్రెస్ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతధి--టీఆరెస్ గెలిస్తే ఇంతకంటే ఎక్కువ వరదలు వస్తాయి.

    * దుబ్బాక ప్రజలు తమ జీవితాలు మార్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది.

    * దుబ్బాక లో టీఆరెస్ ఓడిపోతే హరీష్ రావు మంత్రి పదవి ఉండదు- వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట టిక్కెట్టు ఉండదు.

    * దుబ్బాక ఉపఎన్నిక హరీష్ రావు రాజకీయ జీవితం ముడిపడి ఉంది.

  • Siddipet updates: ఔదార్యం చాటుకున్న సినీ ఆర్టిస్ట్ సంపూర్ణేష్ బాబు..
    21 Oct 2020 12:47 PM GMT

    Siddipet updates: ఔదార్యం చాటుకున్న సినీ ఆర్టిస్ట్ సంపూర్ణేష్ బాబు..

    సిద్దిపేట:

    - హైదరాబాద్ వరద బాధితులకు సహాయంగా 50వేలు సీఎం రిలీఫ్ ఫండ్ కు మంత్రి హరీష్ రావు కు చెక్ అందించిన సంపూర్ణేష్ బాబు..

    - మానవత్వాన్ని చాటుకున్న సంపూర్ణేష్ ను అభినందించిన మంత్రి హరీష్ రావు

  • K. Chandrashekar Rao: అపోలో హాస్పిటల్ కి చేరుకున్న సీఎం కేసీఆర్..
    21 Oct 2020 11:51 AM GMT

    K. Chandrashekar Rao: అపోలో హాస్పిటల్ కి చేరుకున్న సీఎం కేసీఆర్..

    -- మాజీ హోమ్ మంత్రి నాయిని నరసింహ రెడ్డిని పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్

    -- నాయిని ఆరోగ్యంపై కుటుంబసభ్యులతో మాట్లాడిన కేసీఆర్..

    -- డాక్టర్లను అడిగి నాయిని ఆరోగ్యంపై ఆరాతీసిన కేసీఆర్...

    -- గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో అపోలోలో ఐసియు లో చికిత్స పొందుతున్న నాయిని...

  • Hyderabad updates: భారీ వర్షాలు వల్ల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్..
    21 Oct 2020 11:48 AM GMT

    Hyderabad updates: భారీ వర్షాలు వల్ల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్..

    హైదరాబాద్.. 

    -హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదల వల్ల నెలకొన్న పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ .

    -బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను అభినందించిన నరసింహన్.

    -సహాయ కార్యక్రమాల కోసం తన వంతు సహాయంగా తన వ్యక్తిగత సేవింగ్స్ నుండి 25 వేల రూపాయలను సి.ఎం.ఆర్.ఎఫ్ కు అందించిన నరసింహన్.

    -మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ కు కృతగ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్.

  • K.Narayana: దసరా ఉత్సవాలు చాలా ప్రాముఖ్యమైనవి.
    21 Oct 2020 11:45 AM GMT

    K.Narayana: దసరా ఉత్సవాలు చాలా ప్రాముఖ్యమైనవి.

    -డాక్టర్ కె.నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి..

    -ఎక్కువ మంది కోస్తా, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణలో ఉన్నారు...

    -ప్రతి సంవత్సరం దసరా పండుగకు వారి సొంతూళ్లకు వెళ్తుంటారు...

    -తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంత ప్రసిద్దో దసరా సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతే ఫేమస్...

    -రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బస్సులు ఎలా నడిపించాలి అనే చర్చ వచ్చింది...

    -ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లక్ష కిలోమీటర్లు ఎక్కువ తిరిగే అవకాశం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర మీరు ఎక్కువ సర్వీసులు తిప్పటం వల్ల నష్టం వాటిల్లుతుందని చెబుతుంది...

    -ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మీరు ఎక్కువ సర్వీసులు నడిపించు కోండి, లేకపోతే మాకు అవకాశం ఇవ్వండి టాక్సీలు ఎక్కవ చెల్లిస్తామంటున్నారు..

    -రెండు రాష్ట్రాలు బస్సులు తిప్పక పోవడం వల్ల ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు దాదాపు 50-60 కోట్ల రూపాయలు లాభాలు పొందే అవకాసం వుందనే వాదన కు బలం చేకూరుతుంది...

    -ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు మిత్రులే. ప్రజల కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను...

  • Nirmal district updates: చిరుత పులి సంచారం!
    21 Oct 2020 11:37 AM GMT

    Nirmal district updates: చిరుత పులి సంచారం!

    నిర్మల్ జిల్లా//

    సారంగాపూర్:-

    -మండలంలోని జౌలీ బీట్, లక్ష్మీ పూర్ గ్రామాలలో చిరుత సంచారం..

    -అడవుల్లో మేత మేయడానికి వెళ్లిన అవుపై దాడి చేసి చంపిన చిరుత పులి..

    -అందోళన చెందుతున్న ప్రజలు

  • 21 Oct 2020 11:34 AM GMT

    Mulugu district updates: వెంకటాపురం ప్రధాన రహదారి పై వాహనాల తనిఖీలు..

    ములుగు జిల్లా..

    -భద్రాచలం వెంకటాపురం జాతీయ ప్రధాన రహదారి పై వాహనాలను ముమ్మరంగా తనిఖీలు,

    -ఏజెన్సీ ప్రాంతం కావడం తో అనుమానిత వ్యక్తిలను వివరాలను తెలుసుకుంటున్నా పోలీసులు.

    -ఇటువల జరిగిన ఎన్కౌంటర్ తో అప్రమత్తం అయిన వెంకటాపురం సర్కిలు పోలీసులు .

    -తెలంగాణ చత్తీస్ గడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు.

  • Adilabad district updates: ఎమ్మెల్యే జోగురామన్న మీడియా సమావేశం..
    21 Oct 2020 11:28 AM GMT

    Adilabad district updates: ఎమ్మెల్యే జోగురామన్న మీడియా సమావేశం..

    ఆదిలాబాద్.. 

    -బిజెపి ఒబిసి జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పై మండిపడ్డ ఎమ్మెల్యే రామన్న

    -దేశంలో అరవై శాతం ఉన్న బీసీలకు ఒరుగబెట్టింది ఏమిలేదు..

    -దేశంలో చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసింది..

    -అయినా కేంద్రం ప్రభుత్వం స్పందించలేదు..

    -తెలంగాణ సర్కార్ బీసీలకు ఎంతో ప్రాదాన్యత ఇచ్చింది..

    -తెలంగాణ సర్కార్ బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పడం అబద్దం..

    -దేశంలో బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని కోరిన పట్టించుకోవడం లేదు..

    -బీసీల అభివృద్ధి పై లక్ష్మణ్ తో బహిరంగ చర్చ సిద్దం..

    -సవాల్ కు లక్ష్మణ్ స్పందించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే రామన్న

  • Harish Rao Comments: దుబ్బాకలో దుమ్ము లేచిపోయింది!
    21 Oct 2020 11:22 AM GMT

    Harish Rao Comments: దుబ్బాకలో దుమ్ము లేచిపోయింది!

    సిద్దిపేట జిల్లా:

    //కిరాయి...పరాయి మనుషులతో కాంగ్రెస్, బిజెపి ప్రచారం చేస్తున్నారు

    //అన్ని వర్గాల వర్గాల మద్దతు టిఆర్ఎస్ కు ఉంది

    //సుజాతను గెలిపించి మహిళా శక్తిని చాటాలి

    //సిఎం కేసీఆర్ దుబ్బాకలో పుట్టి పెరిగిండు

    //ఉత్తమ్,బండి.సంజయ్ కు దుబ్బాక గురించి ఏం తెలుసు

    //ఇంటింటికీ తాగునీటి ఇచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కింది

    //చేతకాని దద్దమ్మలు కాంగ్రెస్, బిజెపి నేతలు

    //ఫించన్లలో కేంద్రం వాటా లేనే లేదు

    //బిజెపి సోషల్ మీడియా పుకార్ల పుట్ట...అబద్ధాల గుట్ట

    //బిజెపి పాలిత రాష్ట్రం...నరేంద్ర మోడి రాష్ట్రంలో రూ.500

    //బతుకమ్మకు పెద్ద కొడుకులా చీరలు ఇచ్చిండు కేసీఆర్

    //కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేని ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చాం

    //కళ్యాణ లక్ష్మీ...

    //కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేనే లేవు

    //సిద్దిపేట//దుబ్బాక ఆసుపత్రి కోసం రూ.18కోట్లు మంజూరు చేశాం

    //కాంగ్రెస్, బిజెపి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన హరీష్ రావు

    //ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చింది టిఆర్ఎస్

    //బిజెపి బాయిల దగ్గర మీటర్లు పెడతామంటున్నారు

    //కరోనా వస్తే మనిషికి 10కిలోల బియ్యం ఇచ్చి ఆదుకున్నాం

    //దుబ్బాక నియోజకవర్గాన్ని రామలింగారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు

    //బిజెపి నేతలు ఇళ్ళల్లో కూర్చొని మాట్లాడడం కాదు

    //క్షేత్ర స్థాయిలో తిరిగితే రామలింగారెడ్డి చేసిన అభివృద్ధి బిజెపి నేతలకు తెలుస్తోంద

    //మరింతగా అభివృద్ధి జరగాలంటే సుజాతక్కను భారీ మెజారిటీతో గెలిపించాలి

    //ఉత్తమ్, బిజెపి నేతలు వానా కాలం ఉసిల్ల లాగా...ఎన్నికలప్పుడు వస్తరు

    //ఎన్నికల తర్వాత ఉండేది టిఆర్ఎస్ నేతలే

Print Article
Next Story
More Stories