Live Updates: ఈరోజు (ఫిబ్రవరి-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 20 ఫిబ్రవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం | మాఘమాసం | శుక్లాపక్షం | అష్టమి 13:33:13 వరకు తదుపరి నవమి | రోహిణి నక్షత్రం పూర్తిగా | వర్జ్యం 07:27:05 నుండి 08:13:42 వరకు | అమృత ఘడియలు 12:06:45 నుండి 12:53:22 వరకు | దుర్ముహూర్తం 06:40:28 నుండి 07:27:05, 07:27:05 నుండి 08:13:42 వరకు | రాహుకాలం 09:35:16 నుండి 11:02:40 వరకు | సూర్యోదయం: 06:40:28 | సూర్యాస్తమయం: 18:19:39

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 20 Feb 2021 4:43 AM GMT

    YCP MP Vijayasaireddy Padayatra Live Updates

    * విజయసాయి రెడ్డి చేపట్టిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్రలో వైసీపీ నేతలు, పలు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొసాగుతుందంటున్న ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్

  • 20 Feb 2021 4:36 AM GMT

    Andhra Pradesh Live Updates: తూర్పుగోదావరి

    తూర్పుగోదావరి:

    కొత్తపేట

    * కొత్తపేట మండలం బొరుసువారి సావరంలో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో హుండి చోరీ..

  • 20 Feb 2021 4:35 AM GMT

    Andhra Pradesh Live Updates: నెల్లూరు

    నెల్లూరు:

    * చిల్లకూరు మండలం కడివేడు సమీపంలో ప్రధాన రహదారిపై ఆటో , లారీ ఢీ

    * ఒకరు మృతి.. పలువురికి గాయాలు. క్షతగాత్రులను ఆసుపత్రి కి తరలింపు.

  • 20 Feb 2021 4:33 AM GMT

    Andhra Pradesh Live Updates: గుంటూరు

    గుంటూరు:

    * ముప్పాళ్ల మండలం ధమ్మాలపాడు లో వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ

    * ప్రచారానికి వెళ్లిన జనసేన కార్యకర్తల పై రాళ్ళ దాడి చేసిన వైసీపీ వర్గీయులు

    * అధికార పార్టీ తీరుపై నిన్న ఈసీ కి ఫిర్యాదు చేసిన జనసేన

  • 20 Feb 2021 4:22 AM GMT

    YCP MP Vijayasaireddy Padha Yatra live Updates

    విశాఖ:

    -డైమాండ్ పార్కు వద్దకు చేరుకున్న విజయసాయి రెడ్డి పాదయాత్ర

  • 20 Feb 2021 4:14 AM GMT

    YCP MP Vijayasaireddy Padayatra live Updates

    విశాఖ:

    - ఆసీల్ మెట్ట సెంటర్ వద్దకు చేరుకున్న విజయసాయి రెడ్డి పాదయాత్ర

  • Andhra Pradesh Live Updates: విశాఖలో ప్రారంభమైన విజయసాయి రెడ్డి పాదయాత్ర
    20 Feb 2021 3:40 AM GMT

    Andhra Pradesh Live Updates: విశాఖలో ప్రారంభమైన విజయసాయి రెడ్డి పాదయాత్ర

    విశాఖ ఉక్కు పరిరక్షణ ధ్యేయంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రారంభం అయింది. 

    ఈ సందర్భంగా జీవిఎంసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన ఎం.పి విజయసాయిరెడ్డి,మంత్రులు అవంతి శ్రీనివాస్,ధర్మాన కృష్ణదాసు,ఎమ్మెల్యేలు

    రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కామెంట్స్

    - స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కితీసుకునే వరకు మా పోరాటం ఆగదు.

    - కొంతమంది కావాలనే ఈ రోజు పాదయాత్రపై రాజకీయ విమర్శలు చేస్తున్నారు.

    - త్వరలోనే డిల్లి వెళ్ళి కేంద్రం పై ఒత్తిడి తీసుకువస్తాం.

    - 32 మంది త్యాగాలను వృధా కానివ్వం.

  • 20 Feb 2021 3:31 AM GMT

    Andhra Pradesh live updates: అమరావతి

    అమరావతి:

    -అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ సోము వీర్రాజు - సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ.

    -హిందుత్వాన్ని పక్కన పెట్టేందుకు విశాఖ ఉక్కు ఉద్యమం తీసుకువచ్చారని చెప్పడం అవివేకం.

    -ఢిల్లీలో సోము వీర్రాజుకి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు.

    -మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే అవాస్తవాలు మాట్లాడుతున్నారు.

    -ప్రధాని అధ్యక్షతన ఎకనామిక్స్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగిన విషయం వాస్తవమా కాదా?

    -ఆ మీటింగ్లోనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 100% ప్రైవేటుపరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

    -విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై బీజేపీ కుట్రలను ప్రజలు క్షమించరు.  -రామకృష్ణ.

  • 20 Feb 2021 3:29 AM GMT

    Andhra Pradesh live Updates: కృష్ణాజిల్లా

    కృష్ణాజిల్లా:

    -నూజివీడు బైపాస్ రోడ్డులో యస్ఈబి అధికారుల తనిఖీలు

    -పంచాయితీ ఎన్నికలు నాలుగవ విడత నేపథ్యంలో అక్రమ మద్యం రవాణాపై తనిఖీలు

    -ఎస్ఈబీ ఎక్సైజ్ కమిషనర్ వివేక్, అసిస్టెంట్ కమిషనర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో తనిఖీలు

  • 20 Feb 2021 3:24 AM GMT

    Andhra Pradesh live Updates: కర్నూలు జిల్లా

    కర్నూలు జిల్లా:

    -జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం

    -బనగానపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా అకాల వర్షం తో ఆందోళనలో అన్నదాతలు

    -కొత కు సిద్దంగా వున్న శనగ, మిరప, జొన్న, పంటలు

    -అనుకొని వర్షానికి పంట తడిచి పోవటం తో తీవ్ర ఆవేదన చెందుతున్న రైతులు

Print Article
Next Story
More Stories