Live Updates:ఈరోజు (ఆగస్ట్-18) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

మంగళవారం, 18ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చతుర్దశి(ఉ.09-34 వరకు) తదుపరి అమావాస్య; ఆశ్లేష నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి మఘ నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-28 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 06-05 నుంచి 07-39 వరకు) దుర్ముహూర్తం ( ఉ.08-17 నుంచి 09-17 వరకు తిరిగి రా,10.55 నుంచి 11.04 వరకు) రాహుకాలం (మ. 03-00 నుంచి 04-30 వరకు) సూర్యోదయం ఉ.5-46 సూర్యాస్తమయం సా.6-21

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 18 Aug 2020 11:47 AM GMT

    సరస్వతి బ్యారేజ్ 25 గేట్లు ఎత్తిన అధికారులు

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

    - సరస్వతి బ్యారేజ్ 25 గేట్లు ఎత్తిన అధికారులు

    - పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 112.03 మీటర్లు

    - పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    - ప్రస్తుత సామర్థ్యం 1.40 టీఎంసీ

    - ఇన్ ఫ్లో 1,70,137 క్యూసెక్కులు

    - ఓట్ ఫ్లో 1,48,749 క్యూసెక్కులు

  • 18 Aug 2020 11:47 AM GMT

    లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

    - లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు

    - పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 95.10 మీటర్లు

    - పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

    - ప్రస్తుత సామర్థ్యం 4,726 టీఎంసీ

    - ఇన్ ఫ్లో 3,85,500 క్యూసెక్కులు

    - ఓట్ ఫ్లో 4,05,600 క్యూసెక్కులు

  • 18 Aug 2020 11:25 AM GMT

    కాగజ్‌నగర్‌ మండలం గన్నారం గ్రామంలోని పెద్ద చెరువుకు గండి

    కుమ్రంబీమ్ జిల్లా:

    - కాగజ్‌నగర్‌ మండలం గన్నారం గ్రామంలోని పెద్ద చెరువుకు గండి

    - గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

    - గండిని పూడ్చాలని రెవిన్యూ, ఇరిగేషన్ అదికారులను అదేశించిన ఎమ్మెల్యే

  • 18 Aug 2020 11:25 AM GMT

    వరంగల్ లో కరోనా టెస్టులు పెంచాలి..

    వరంగల్:

    - వరంగల్ లో కరోనా టెస్టులు పెంచాలి.

    - రోజుకు 2 వేళా కరోనా టెస్టులు చెయ్యాలి..

    - కెఎంసీలో వారం రోజుల్లో కోవిడ్ వార్డు సిద్ధం చెయ్యాలి.

    - కోవిడ్ వార్డులో పేషంట్స్ బంధువులు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.

    - తక్షణమే 750 కోవిడ్ బెడ్స్ సిద్ధం చెయ్యాలి.

    - నాళాల అక్రమ నిర్మాణాలను తోలగించడం దాసరలో లోపు పూర్తి చెయ్యాలి.

    - 137 అక్రమ నిర్మాణాలతో పాటు..

    - మొత్తం 435 అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

    - వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, పునరావాస సేవలపై పూర్తి నివేదిక ఇవ్వాలి.

    - వరద బాధితులకు నిత్యావసర వస్తువులు వెంటనే అందించాలి.

    - సమీక్ష సమావేశంలో అధికారులకు దిశ నిర్ధేశం చేసిన మంత్రి కేటీఆర్

  • 18 Aug 2020 11:22 AM GMT

    ఆదిలాబాద్:

    - సిరికొండ మండలం లోని మల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మసాగర్ గ్రామంలో దగ్గర లో వున్న వాగు లో ఒకరు గల్లంతు

    - కనడే గణపతి (40) తప్పిపోవడంతో వాగులో వెతుకుతున్న గజ ఈతగాళ్ళు

  • 18 Aug 2020 11:21 AM GMT

    నాగర్ కర్నూల్ జిల్లా :

    - కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామంలోని ఉడుముల వాగుపై అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తహశీల్దారుకు వినతిపత్రాన్ని అందజేసిన సిపిఎం నాయకులు.

  • 18 Aug 2020 11:21 AM GMT

    నిట్ క్యాంపస్ నుండి ఆర్ట్స్ కాలేజీకి బస్సులో బయలుదేరిన కేటీఆర్..

    వరంగల్ అర్బన్:

    - మీడియాతో మాట్లాడకుండానే హైదరాబాద్ బయలుదేరిన మంత్రి కేటీఆర్.. ఈటెల రాజేందర్..

    - నిట్ క్యాంపస్ నుండి ఆర్ట్స్ కాలేజీకి బస్సులో బయలుదేరిన కేటీఆర్.

    - ఆర్ట్స్ కాలేజీలో ఉన్న ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ చేరుకోనున్నారు.

  • 18 Aug 2020 10:20 AM GMT

    శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 62,205 క్యూస్సేకుల ఇన్ ఫ్లో..

    నిజామాబాద్ :

    - శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 62,205 క్యూస్సేకుల ఇన్ ఫ్లో.

    - ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091, ప్రస్తుతం 1080.8 అడుగులు

    - ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 90 టి.ఎమ్.సిలు ప్రస్తుతం 54,671 టి.ఎమ్.సిలు.

    - ఔట్ ఫ్లో 880 క్యూసెక్కుల

  • 18 Aug 2020 10:20 AM GMT

    భద్రాచలం పులిగొండల సర్పంచ్ ను విడుదల చేయాలని లేఖ ఇచ్చిన కాంగ్రెస్

    - డీజీపీ ని కలిసిన టి-కాంగ్రెస్ నేతలు

    - భద్రాచలం పులిగొండల సర్పంచ్ ను విడుదల చేయాలని లేఖ ఇచ్చిన కాంగ్రెస్

    - వరదల వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.

    - ముంపుకు గురైన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి.

    - భద్రాచలం కి చెందిన పులిగుండా కు చెందిన గిరిజన సర్పంచ్ ను అరెస్ట్ ను కండిస్తున్నాము.

    - మావోయిస్టులకు సహకరిస్తున్నారు-సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అరెస్ట్ చేయడం దారుణం.

    - పోలీసులు చెప్పినట్లు మావోయిస్టు భావజాలం ఉంటే ఎన్నికల్లో చలపతి పోటీ చేసేవారు కాదు.

    - భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వ్యక్తి చలపతి- అర్థరాత్రి అన్నం కోసం ఎవరు వచ్చినా అన్నం పెడతాం.

    - అడవిబిడ్డ- బోయకులానికి చెందిన గిరిజన వ్యక్తి చలపతి.

    - సర్పంచ్ లను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా బెదిరిస్తే కాంగ్రెస్ అండగా ఉంటుంది.

  • 18 Aug 2020 10:18 AM GMT

    యాదాద్రి:

    - యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో మొదటి కరోనా కేసు నమోదు.

    - ఆలయంలో వివిధ పూజల్లో విధులు నిర్వహించే ఓ పూజారికి కరోనా పాజిటివ్. పూజారితో పాటు పూజారి తల్లి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ....

Print Article
Next Story
More Stories