Live Updates: ఈరోజు (15 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 15 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | త్రయోదశి ఉ.06-25 వరకు తదుపరి చతుర్దశి | ఉత్తర నక్షత్రం రా.07-59 వరకు తదుపరి హస్త | వర్జ్యం: రా.01-25 నుంచి 02-55 వరకు | అమృత ఘడియలు ఉ.10-47 నుంచి 11-55 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ.02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 15 Oct 2020 5:38 AM GMT

    West Godavari updates: భారీ ఎత్తున నష్టపోయిన ఆక్వా రైతులు..

    పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు..

    -అకాల వర్షానికి చేపల చెరువులు రొయ్యల చెరువు గండి భారీ ఎత్తున నష్టపోయిన ఆక్వా రైతులు

    -సిద్దాపురం రోడ్డు వరద ముంపు ఏడు గ్రామాలు ప్రజలు రాకపోకలు నిలిపివేత రోడ్డుకు అడ్డంగా కర్రలు కట్టిన పోలీసులు.

  • East Godavari updates: ఇద్దరు బాలికలు అదృశ్యం!
    15 Oct 2020 4:52 AM GMT

    East Godavari updates: ఇద్దరు బాలికలు అదృశ్యం!

    తూర్పుగోదావరి...

    -పెదపూడి పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలికలు అదృశ్యం

    -సంపర గ్రామానికి చెందిన ఓ అమ్మాయి కాలేజీకని బయటకు వెళ్ళి ఇంటికి రాలేదు

    -పెదపూడిలో ఇంట్లో బాలిక తల్లితండ్రులు బయటకువెళ్ళొచ్చేలోగా కన్పించకుండా పోయింది

    -ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లితండ్రులు

  • Tirumala updates: టీటీడీ ఛైర్మన్ కి కరోనా పాజిటివ్..
    15 Oct 2020 4:20 AM GMT

    Tirumala updates: టీటీడీ ఛైర్మన్ కి కరోనా పాజిటివ్..

    తిరుమల

    -టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్ నిర్థారణ

    -హైదరాబాద్ లోని ఈ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిక

  • Guntur district updates: సత్తెనపల్లి సైబర్ మోసం!
    15 Oct 2020 4:16 AM GMT

    Guntur district updates: సత్తెనపల్లి సైబర్ మోసం!

    గుంటూరు జిల్లా..

    -ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం పేరుతో మోసం

    -ఆన్ లైన్ ప్రకటన చూసి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన సత్తెనపల్లికి చెందిన మహేశ్వరి..

    -1లక్షా 90 వేలు వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు

    -మోసం గ్రహించి సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదులు చేసిన బాధితురాలు....

  • Somasila Dam updates: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..
    15 Oct 2020 3:07 AM GMT

    Somasila Dam updates: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..

    నెల్లూరు :- 

    -- ఇన్ ఫ్లో 30.988 క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 45.826 క్యూసెక్కు లు.

    -- ప్రస్తుత నీటి మట్టం 74.457 టీఎంసీ లు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీ లు

  • Kakinada updates: తుఫాన్ లో సముద్రంలో చిక్కుకున్న ఫిషింగ్ బోట్..
    15 Oct 2020 3:03 AM GMT

    Kakinada updates: తుఫాన్ లో సముద్రంలో చిక్కుకున్న ఫిషింగ్ బోట్..

    తూర్పుగోదావరి.. కాకినాడ..

    -ఏడో తేదీన వేటకు వెళ్ళిన ఏడుగురు మత్స్యకారులు ఉన్న బోటు గల్లంతు.

    -కాకినాడ దుమ్ములపేట కు చెందిన బోట్ Kkd 3847 యజమాని రాంబాబు తో సహ మిగిలిన ఆరుగురు ఆచూకీ కోసం జిల్లా అధికారులకు వినతి.

    -భైరవపాలెం ప్రాంతానికి వేటకు వెళ్ళిన బోట్.

    -తమ వారిని రక్షించాలంటూ అధికారులకు మోరపెట్టుకుంటున్న బాధిత కుటుంబ సభ్యులు

    -సముద్రంలో వేటకు మిగిలిన అన్ని భోట్లు తిరిగి వచ్చినప్పటికీ ఈ ఓక్క బోట్ గల్లంతు

  • Kadapa district updates: వీరబ్రహ్మం గారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు రద్దు..
    15 Oct 2020 3:01 AM GMT

    Kadapa district updates: వీరబ్రహ్మం గారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు రద్దు..

    కడప :

    -కడప జిల్లాలొని కాలజ్ఞాని పొతూలురి వీరబ్రహ్మం గారి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు రద్దు..

    -కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉత్సవాలు జరపకూడదని నిర్ణయం..

    -భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకునే సౌలభ్యం..

    -ప్రకటన విడుదల చేసిన బ్రహ్మంగారిమఠం ...

  • Prakasam Barrage updates: కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక..
    15 Oct 2020 2:34 AM GMT

    Prakasam Barrage updates: కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక..

    అమరావతి

    -ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ

    -కృష్ణా నది వరద ఉధృతి

    -సుంకేశుల వద్ద ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 61,240క్యూసెక్కులు

    -శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 3,91,416 ఔట్ ఫ్లో 4,11,885 క్యూసెక్కులు

    -నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,69,866 క్యూసెక్కులు

    -పులిచింతల వద్ద ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 5,47,418 క్యూసెక్కులు

    -ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 7,49,807 క్యూసెక్కలు

    -వంశధార నదికి పెరుగుతున్న వరద నీటి ఉధృతి

    -గొట్టా బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

    -ప్రస్తుత ఇన్ ఫ్లో 55,540 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 56,750 క్యూసెక్కులు

    -వాగులు, వంకలు పొంగిపోర్లుతాయి జాగ్రత్తగా ఉండాలి

    -లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:-

    -కె.కన్నబాబు , విపత్తుల శాఖ కమిషనర్

  • Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు...
    15 Oct 2020 2:21 AM GMT

    Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు...

     తిరుమల సమాచారం...

    -నిన్న శ్రీవారిని దర్శించుకున్న 17,683 మంది భక్తులు

    -తలనీలాలు సమర్పించిన 6,663 మంది భక్తులు

    -నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.67 కోట్లు 

    -రేపటి నుండి 24వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

    -ఇవాళ రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య నవరాత్రి బ్రహ్మోత్సవాలకు

    -అంకురార్పణ కార్యక్రమం

  • Gunter district updates: ఫిరంగిపురం దగ్గర అదుపు తప్పి బోల్తా పడ్డ ప్రవేటు బస్సు...
    15 Oct 2020 2:13 AM GMT

    Gunter district updates: ఫిరంగిపురం దగ్గర అదుపు తప్పి బోల్తా పడ్డ ప్రవేటు బస్సు...

    గుంటూరు జిల్లా...

    -చీరాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు

    -బస్సులో 20మంది ప్రయాణికులు

    -పలువురికి స్వల్ప గాయాలు

    -సీటులో ఇరుక్కున్న ఇద్దరు చిన్నారులు

    -అద్దాలు పగులగొట్టి చిన్నారును కాపాడిన పోలీసులు.

Print Article
Next Story
More Stories