Live Updates: ఈరోజు (15 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (15 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 15 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | త్రయోదశి ఉ.06-25 వరకు తదుపరి చతుర్దశి | ఉత్తర నక్షత్రం రా.07-59 వరకు తదుపరి హస్త | వర్జ్యం: రా.01-25 నుంచి 02-55 వరకు | అమృత ఘడియలు ఉ.10-47 నుంచి 11-55 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ.02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Vijayawada updates: దుర్గగుడి ఘాట్ రోడ్ నిలిపివేత!
    15 Oct 2020 7:43 AM GMT

    Vijayawada updates: దుర్గగుడి ఘాట్ రోడ్ నిలిపివేత!

    విజయవాడ...

    -ఈ నెల 13న ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతంలో మరికొన్ని కొండ రాళ్లు పడే విధంగా ఉన్నాయి..

    -వాటిని తొలగిస్తున్న ఆలయ సిబ్బంది

    -భక్తులకు ఇబ్బంది లేకుండా ముందుగానే ఘాట్ రోడ్ లో వాహనాలు నిలిపివేసిన అధికారులు..

    -విరిగిన ఇనుప మెష్ తిరిగి ఏర్పాటు చేస్తున్న అధికారులు

  • High Court Of Andhra Pradesh: ఆవాస్ యోజన పథకం ప్రయోజనాలపై హైకోర్టు విచారణ!
    15 Oct 2020 7:35 AM GMT

    High Court Of Andhra Pradesh: ఆవాస్ యోజన పథకం ప్రయోజనాలపై హైకోర్టు విచారణ!

    అమరావతి..

    -పీఎం ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం, లబ్దిదారులకు ఇవ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ..

    -రాష్ట్రంలో 85 వేలు ఇళ్ల నిర్మాణాలు పూర్తైన ప్రభుత్వం, పేదలకు ఇవ్వడం లేదని వాదనలు వినిపించిన న్యాయవాది..

    -ఇప్పటి వరకు ఏపీకీ, కేంద్రం ఎంత వరకు నిధులు కేటాయించింది అని ప్రశ్నించిన హైకోర్ట్..

    -ప్రధాని ఆవాస్ యోజన పథకం ప్రయోజనాలు ఏంటని అడిగిన హైకోర్ట్..

    -కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వివరాలతో అపడవిట్ దాఖలు చేయాలని‌ హైకోర్టు ఆదేశం..

    -తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం

  • Amaravati updates: క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష!
    15 Oct 2020 7:27 AM GMT

    Amaravati updates: క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష!

    అమరావతి..

    -కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో సంస్కరణలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

    -హాజరైన మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయకుమార్‌

  • Visakha updates: కోవిడ్ బాదితుల ఇంట్లో చోరి!
    15 Oct 2020 7:24 AM GMT

    Visakha updates: కోవిడ్ బాదితుల ఇంట్లో చోరి!

    విశాఖ...

    -చోడవరం పట్టణంలోని దుడ్డి వీదిలో కోవిడ్ బాదితుల ఇంట్లో చోరి....

    -7తులాల బంగారం,50వేల నగదు అపహరించిన దుండగులు....

    -కుటుంబలో‌ఒకరి కోవిడ్ రావడంతో అంతా కేజిహెచ్ లో చికిత్స పొందుతున్నారు...

    -ఈ క్రమంలో దొంగతనానికి పాల్పడిన దుండగులు...

    -తలుపులు పగలగొట్టి దొంగతనం చేసిన దుండగులు...

    -విషయం తెలుసుకొని పోలీసులకు పిర్యాదు చేసిన ఇంటి యజమాని సత్యనారాయణ....

    -కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చోడవరం పోలీసు..

  • Vijayawada updates: బెజవాడలో మరో దారుణం!
    15 Oct 2020 7:21 AM GMT

    Vijayawada updates: బెజవాడలో మరో దారుణం!

    విజయవాడ..

    -ప్రేమ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థిపై కత్తితో దాడి చేసిన ఉన్మాది

    -నేరుగా ఇంటికి వెళ్లి కత్తితో దివ్య తేజస్విని మెడపై పొడిచిన స్వామి

    -తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రికి తరలింపు

    -ఆ తర్వాత తనను తాను కత్తితో గాయపరచుకున్న నిందితుడు

    -యువతి పరిస్థితి విషమం కావటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు

    -నిందితుడు పేరు కోటేశ్వర రావు..

    -క్రీస్తు రాజపురం లో ఘటన...నిందితుడు పెయింటింగ్ పని చేస్తున్నాడు.

    -కొంత కాలం గా తేజస్విని ని ప్రేమ పేరుతో వేధిస్తున్న నిందితుడు కోటేశ్వరరావు

  • Visakha updates: నక్కపల్లి మండలo రాజయ్యపేట గ్రామంలో మత్యకారులు ఆందోళన..
    15 Oct 2020 7:18 AM GMT

    Visakha updates: నక్కపల్లి మండలo రాజయ్యపేట గ్రామంలో మత్యకారులు ఆందోళన..

    విశాఖ..

    -రాజయ్యపేట గ్రామానికి సంభందించిన ఉప్పుటేరు లో చేపలు చనిపోయిన వైనం

    -ఉప్పుటేరు చెరువులో 5000 వేల కుటుంబాలు బ్రతుకుతున్నామని మత్స్యకారులు ఆందోళన

    -హెటేరో డ్రగ్స్ కంపెనీ పొల్యూషన్ వాటర్ ఉప్పుటేరు చేరువులలో వదలడం వల్ల చేపలు చనిపోయాయి అని మత్యకారులు ఆందోళన

    -ఎన్ని సార్లు చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదు అని మత్యకారులు ఆందోళన చెందుతున్నారు

  • Amaravati updates: ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి!
    15 Oct 2020 7:15 AM GMT

    Amaravati updates: ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి!

    అమరావతి....

    -ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు 148.37 కోట్ల రూపాయల నిధులు విడుదల.

    -ఉద్యోగులకు హెల్త్‌ స్కీం కింద 31.97 కోట్లు విడుదల.

    -రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి జగన్ గారికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం.

  • Vizianagaram updates: ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు నిరసన!
    15 Oct 2020 5:53 AM GMT

    Vizianagaram updates: ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు నిరసన!

    విజయనగరం...

    -మహారాజ కళాశాలను ప్రైవేటీకరణ చెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు కోటలో ఉన్న మాన్సాస్ కార్యాలయం వద్ద నిరసన..

    -మాన్సాస్ కార్యలయం వద్దకు వెల్లేందుకు కోట లోపలికి అనమతించని పోలీసులు

    -కోటలోకి వెళ్ళేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నాయుకులను, కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు.

  • Visakha updates: జలాశయాల ప్రస్తుత పరిస్థితి వివరాలు!
    15 Oct 2020 5:50 AM GMT

    Visakha updates: జలాశయాల ప్రస్తుత పరిస్థితి వివరాలు!

    -విశాఖ జిల్లా...

    -వర్షపాతం సెంటీ మీటర్ల లో

    -చోడవరం 8.6

    -బుచ్చయ్యపేట 8.8

    -రావికమతం 7.6

    -మాడుగుల 7.1

    -దేవరాపల్లి 8.6

    -కె.కోటపాడు 10.3

    -చోడవరం:

    -చోడవరం మండలం లోని గవరవరం వద్ద నిర్మించిన తాత్కాలిక కాజేవే వరద ఉధృతి కి దాదాపు 30 మీటర్ల మేర కొట్టుకు పోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది....

    -రైవాడ జలాశయం:

    -కెపాసిటీ: 114 మీటర్లు

    -ప్రస్తుత నీటిమట్టం: 113.80 మీటర్ల కు చేరడంతో జలాశయం నుండి దిగువకు 8842 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు .

    -పెద్దేరు జలాశయం:

    -గరిష్ట నీటిమట్టం: 137 మీటర్లు

    -ప్రస్తుతం నీటిమట్టం: 136.20 మీటర్ల కు చేరడంతో 5204 క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు...

    -కోనాం జలాశయం..

    -జలాశయం లోకి 5 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో అదనపు నీటిని బొడ్డేరు నదిలోకి విడుదల చేసిన అధికారులు..

  • Anantapur updates: ఉరవకొండలో కాలువలోకి దూసుకెళ్లిన కారు!
    15 Oct 2020 5:45 AM GMT

    Anantapur updates: ఉరవకొండలో కాలువలోకి దూసుకెళ్లిన కారు!

    అనంతపురం:

    -ఉరవకొండ పట్టణ శివారులో గుంతకల్లు రహదారిపై హంద్రీనీవా పిల్ల కాలువలోకి దూసుకెళ్లిన కారు.

    -కాలువలో నీరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం, స్వల్ప గాయాలతో బయట పడ్డ ప్రయాణికులు.

Print Article
Next Story
More Stories