Live Updates: ఈరోజు (సెప్టెంబర్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 10 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అష్టమి (రా.10-36 వరకు) తదుపరి నవమి | రోహిణి నక్షత్రం (ఉ. 10-28 వరకు) తదుపరి మృగశిర | అమృత ఘడియలు: ఉ.7-01 నుంచి 8-44 వరకు తిరిగి తె. 2-35 నుంచి 4-16 వరకు | వర్జ్యం: సా. 4-24 నుంచి 6-05 వరకు | దుర్ముహూర్తం: ఉ. 9-55 నుంచి 10-44 వరకు తిరిగి మ. 2-49 నుంచి 3-38 వరకు | రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-05

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 10 Sep 2020 8:33 AM GMT

    Sravani Suicide Case Updates: శ్రావణి సూసైడ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న దేవరాజు రెడ్డిని విచారిస్తున్నాము..ఎస్సార్ నగర్ సీఐ నరసింహారెడ్డి..

    హైదరాబాద్..

    -అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాము..

    -ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తాం..

    -సాయిరెడ్డిని మరియు అశోక్ రెడ్డి ని ఇంకా ఎవరెవరు పేర్లు వచ్చిన వారందరినీ కాల్ డేటా ఆధారంగా విచారిస్తాం..

    -అన్ని ఆధారాలు సేకరించి అసలు ద్దోషులు ఎవరో తెలుస్తం..

    -మా ఎదుట దెవరజ్ రెడ్డి లొంగిపోయాడు, విచారణకు హాజరయ్యాడు..

    -త్వరలోనే ఈ కేసు పూర్తి వివరాలు వెల్లడిస్తాం.

  • 10 Sep 2020 7:16 AM GMT

    Sravani suicide case updates: మరికాసేపట్లో ఎస్ ఆర్ నగర్ పిఎస్ కు సాయి...?

    శ్రావణి సూసైడ్ కేసు..

    -ఎస్సార్ నగర్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్న మరో వ్యక్తి సాయి

    -సాయి పేరును శ్రావణి ప్రస్తావించడంతో సాయి ని విచారించనున పోలీసులు..

    -దేవరాజ్ రిలీజ్ చేసిన ఆడియో టేప్ లో తాను సూసైడ్ చేసుకుంటాను సాయి అందుకు కారణం అంటూ ప్రస్తావించిన శ్రావనీ..

    -శ్రావణి సూసైడ్ కేసులో దేవరాజు రిలీజ్ చేసిన టేప్ లో కీలకంగా మారిన సాయి పేరు

  • 10 Sep 2020 7:12 AM GMT

    Telangana updates: అత్యాధునిక, బహుళ నైపుణ్యం కలిగిన రాఫెల్ ఫైటర్ జెట్ విమానాలు భారత వాయుసేనలో చేరినందుకు బీజేపీ అభినందనలు తెలుపుతోంది:కె కృష్ణసాగర రావు..

    బీజేపీ మీడియా స్టేట్మెంట్..

    కె కృష్ణసాగర రావు..

    -ముఖ్య అధికార ప్రతినిధి, బీజేపీ, తెలంగాణ రాష్ట్రం.

    -ఈ విమానాలు   ఈరోజు హర్యానాలోని అంబాలా ఏర్ బేస్ దగ్గర గోల్డెన్ యారోస్ 17వ స్క్వార్డన్ లో చేరాయి.

    -భారత వాయుసేన సామర్థ్యం పెంచినందుకు ప్రధాని మోదీకి, రక్షణ మంత్రి రాజనాథ్ కి ధన్యవాదాలూ, శుభాకాంక్షలు చెబుతోంది బీజేపీ.

    -భారతదేశ శత్రువుల గుండెల్లో రాఫెల్ విమానాలు భయాన్ని పుట్టించి, వారిని భారత్ వైపు చూడకుండా నిరోధిస్తాయని మేము కచ్చితమైన విశ్వాసంతో ఉన్నాం.

  • 10 Sep 2020 7:09 AM GMT

    Telangana updates: ఎస్ ఆర్ నగర్ పిఎస్ పరిధిలో బ్యాంక్ అధికారి పాడుబుద్ధి..

    -ఆ బ్యాంక్ అధికారి ఓ " గే"

    -స్వలింగ సంపర్కానికి అలవాటుపడ్డ బ్యాంక్ అధికారి

    -ఆన్ లైన్ లో చాటింగ్ చేసి ..విటుడ్ని రూ.5 వేలకు బుక్ చేసుకున్న "గే"

    -తనను సెక్స్ లో సంతృప్తిపర్చితే రూ. 5 వేలు ఇస్తానన్న బ్యాంక్ అధికారి

    -విటుడ్ని కలిసేందుకు ఐపీఎస్ అధికారి విగ్రహం ఉన్న సమీప బస్తీకు వెళ్లిన బ్యాంక్ అధికారైన 'గే"

    -బ్యాంక్ అధికారైన గే కేసుపై ఓ టీవీ చానల్ లోకల్ రిపోర్టర్ కు సమాచారమిచ్చిన కానిస్టేబుల్

    -గే నుంచి భారీగా డబ్బు దండుకున్న కానిస్టేబుల్,

    -పశ్చిమ మండలంలోని ఓ పోలీస్ స్టేషన్ లో న్యూసెన్స్ కేసు బుక్ చేసిన పోలీసులు

  • 10 Sep 2020 6:25 AM GMT

    ACB updates: మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ను హైదరాబాద్ తరలిస్తున్న ఏసీబీ...

    ఏసీబీ అప్ డేట్స్.....

    -మెదక్ నుండి ఏసీబీ ప్రధాన కార్యాలయం కు తరలిస్తున్న ఏసీబీ..

    -మరికొద్ది సేపట్లో ఏసీబీ ప్రధాన కార్యాలయం కు రానున్న నగేష్..

    -అరెస్ట్ చేసిన 5 గురుని ఏసీబీ కోర్ట్ లో ప్రవేశ పెట్టనున్న ఏసీబీ

  • 10 Sep 2020 6:23 AM GMT

    TS Assembly updates: తెలంగాణ అసెంబ్లీలో మంత్రులకు చురకలు అంటించింది స్పీకర్ పోచారం..

    -సభలో కోవిడ్ రూల్స్ పాటించని మంత్రులు ఈటెల-జగదీష్ రెడ్డి

    -సభా సమయంలో ఈటెల పక్కన ఉన్న నో-సీటింగ్ ఛైర్ లో కూర్చున్న మంత్రి జగదీష్ రెడ్డి

    -మంత్రులను గమనించిన స్పీకర్ నో-సీటింగ్ సీట్ లో కూర్చోవద్దన్న స్పీకర్

    -స్పీకర్ హెచ్చరికతో వెంటనే ఈటెల దగ్గర నుంచి వెళ్లిపోయిన మంత్రి జగదీష్ రెడ్డి

    -తెలంగాణ అసెంబ్లీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పీచ్ కు అడ్డుపడ్డ మంత్రులు ఈటెల-ఎర్రబెల్లి

    -ప్రశ్నోత్తరాల సమయంలో పామాయిల్ సమాధానం కోసం ఎక్కువ సమయాన్ని తీసుకున్న నిరంజన్ రెడ్డి

    -స్పీకర్ కు సమయాన్ని గుర్తుచేసిన మంత్రులు ఈటెల-ఎర్రబెల్లి

    -ఒక్క ప్రశ్నకు ఎంత సమయం తీసుకుంటారని ప్రశ్నించిన మంత్రులు ఈటెల-ఎర్రబెల్లి

    -మంత్రులు అడ్డుచెప్పడంతో ఒక్క నిమిషం అంటూ స్పీచ్ ముగించిన మంత్రి నిరంజన్ రెడ్డి

  • 10 Sep 2020 6:08 AM GMT

    Hyderabad Latest news: శాసనమండలి లో మంత్రి కోప్పుల ఈశ్వర్..

    హైదరాబాద్..

    -భారత దేశంలో ఉన్న చరిత్రగల కట్టడాలలో మక్కామసీదు ఒకటి

    -తెలంగాణ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం అందరిని గౌరవిస్తుంది..

    -మక్కా మసీదు రిపేర్ కోసం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయల కేటాయించడం జరిగింది.

    -22 ఫిబ్రవరి 2019 లో పూర్తి కావాల్సి ఉంది..కాని పనుల జాప్యం కారణంగా..

    -ఆధునికరణ పనులు ఆలస్యమైనా మాట వాస్తవం..

    -కరోనా కారణంగా వలస కార్మకులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు..

    -అందువల్ల ఆధునికరణ పనుల్లో జాప్యం జరిగింది..

    -90శాతం పూర్తి అయింది..

    -వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేస్తాము.

  • 10 Sep 2020 5:53 AM GMT

    Telangana Latest news: ఒక్కొక్కటిగా బయటకొస్తున్న దేవ్ రాజ్ లీలలు..

    -టిక్ టాక్ లో అమ్మాయిల ను ఫ్రెండ్స్ చేసుకునేవాడని ఆరోపణలు

    -అమ్మాలతో స్నేహం పేరుతో డబ్బు వసూలు

    -గతంలోనే దేవ్ రాజ్ భాగోతంపై SR Nagar పిఎస్ లో శ్రావణి ఫిర్యాదు

    -ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించినట్లు మోసం చేశాడని శ్రావణి ఫిర్యాదు

    -తనని కూడా ప్రేమించి మొహం చాటేయడంతోనే శ్రావణి మనస్థాపం చెందిందని కుటుంబసభ్యుల ఆరోపణ

  • TS-Legislative Council:  రంగ రెడ్డి జిల్లాలో ఫార్మా సిటీకి ఇంకా భూ సేకరణ చేయాల్సి ఉంది:మంత్రి కేటీఆర్..
    10 Sep 2020 5:50 AM GMT

    TS-Legislative Council: రంగ రెడ్డి జిల్లాలో ఫార్మా సిటీకి ఇంకా భూ సేకరణ చేయాల్సి ఉంది:మంత్రి కేటీఆర్..

    శాసన మండలి ...

    # సుమారు 9 వేల ఎకరాల వరకు భూ సేకరణ చేసాము

    # స్థానిక నేతలు రాజకీయ దురుద్ధేశాలతో ఫార్మా సిటీ భూ సేకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు

    # భూసేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందిస్తున్నాం

  • Jurala Project updates: జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా పెరిగిన వరద..6 గేట్లు ఎత్తివేత..
    10 Sep 2020 4:52 AM GMT

    Jurala Project updates: జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా పెరిగిన వరద..6 గేట్లు ఎత్తివేత..

    మహబూబ్ నగర్ జిల్లా :

    -ఇన్ ఫ్లో: 75,800 వేల క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో: 71,745 వేల క్యూసెక్కులు.

    -పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:

    -9.657 టీఎంసీ.

    -ప్రస్తుత నీట్టి నిల్వ: : 5.691 టీఎంసీ.

    -పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.

    -ప్రస్తుత నీటి మట్టం: 318.390 మీ.

Print Article
Next Story
More Stories