Live Updates: ఈరోజు (సెప్టెంబర్-08) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 08 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | షష్ఠి (రా. 8-01 వరకు) తదుపరి సప్తమి | భరణి (ఉ. 6-18 వరకు) తదుపరి కృత్తిక | అమృత ఘడియలు లేవు | వర్జ్యం (రాత్రి 7-26 నుంచి 9-11 వరకు) | దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-06 వరకు తిరిగి రాత్రి 10-48 నుంచి 11-35 వరకు) | రాహుకాలం (సా. 3-00 నుంచి 4-30 వరకు) | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-07

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 8 Sep 2020 8:14 AM GMT

    Telangana updates: ఈరోజు నుండి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడతాం: రాజాసింగ్..

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్..

    -తెలంగాణలో ఎన్నో ప్రజా సమస్యలున్నాయి

    -కరోనా విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది

    -ఎంఐఎం కి ఎంత సమయం ఇస్తున్నారో మాకూ అంతే సమయం ఇవ్వాలి

    -బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రా రావు

    -పీఆర్సీ, ఐఆర్ సమస్యలపై ఉభయ సభల్లో గళం విప్పుతాం

    -నిరుద్యోగ సమస్యపై మాట్లాడతాం

  • Jayaprakash Reddy passed away: జయప్రకాశ్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.
    8 Sep 2020 7:48 AM GMT

    Jayaprakash Reddy passed away: జయప్రకాశ్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.

    -ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.

    -ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

    -అనేక సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన మంచి నటుడిగానే కాకుండా, గొప్ప రంగస్థల నటుడిగా కూడా జయప్రకాశ్ రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉందని సిఎం అన్నారు.

  • PV-Bharat Ratna: పీవీ కి భారత రత్న ఇవ్వాలనే ప్రభుత్వ తీర్మానాన్ని వ్యతిరేకించిన ఎంఐఎం..
    8 Sep 2020 7:30 AM GMT

    PV-Bharat Ratna: పీవీ కి భారత రత్న ఇవ్వాలనే ప్రభుత్వ తీర్మానాన్ని వ్యతిరేకించిన ఎంఐఎం..

    *ఇవ్వాళ అసెంబ్లీ కి

    హాజరు కానీ ఎంఐఎం ఎమ్మెల్యేలు*

    -నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో పీవీ కి భారత రత్న ఇవ్వాలనే ప్రభుత్వ తీర్మానాన్ని వ్యతిరేకించిన ఎంఐఎం

    -ఇవ్వాళ అసెంబ్లీ కి గైరాహాజరైన ఎంఐఎం ఎమ్మెల్యేలు

  • 8 Sep 2020 7:12 AM GMT

    Telangana updates: అసెంబ్లీలో పివి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని స్పీకర్ ను కోరిన సీఎం..

    -దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి వచ్చే పార్లమెంటు సమావేశాలలో భారత ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలని తెలంగాణ ఆసెంబ్లీలో తీర్మానం ప్రవేశ   పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.

    -త్వరలో పీవీ చిత్రపటం ఏర్పాటు చేస్తానని సభకు హామీ ఇచ్చిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.

  • Telangana updates: మొదటిసారి సీఎం కేసీఆర్ మేము ఇచ్చిన లేఖ పై స్పందించారు...విహెచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు...
    8 Sep 2020 5:52 AM GMT

    Telangana updates: మొదటిసారి సీఎం కేసీఆర్ మేము ఇచ్చిన లేఖ పై స్పందించారు...విహెచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు...

    విహెచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు...

    -రెవెన్యూ చట్టం లో లోపాలు ఉన్నాయి...

    -కీసర భూ కుంభకోణం లో నాగరాజు తో పాటు చాలా మంది ఉన్నారు...

    -గతంలో ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేశారు..

    -ప్రజాస్వామ్యం లో పత్రికల పాత్ర కీలకమైనది.అసెంబ్లీ మీడియా పాయింట్ ను తొలగించి బయటకు పంపించారు...

    -ఎమ్మార్వో ,విఆర్వో ల దాదాగిరి బంద్ కావాలి..

    -బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన విహెచ్..

    -ఓల్డ్ సిటీ లో చేయి ఎత్తితే న్యూ సిటీ లో చెయ్ తీసేస్తా అంటూ బండి సంజయ్ మాటలు సరికాదు..

    -జీహెచ్ఎంసీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని సంజయ్ వ్యాఖ్యలు చేసాడు..

  • TS High court updates: ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత, నూతన నిర్మాణం పై నేడు హైకోర్టు విచారణ...
    8 Sep 2020 4:47 AM GMT

    TS High court updates: ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత, నూతన నిర్మాణం పై నేడు హైకోర్టు విచారణ...

    టీఎస్ హైకోర్టు.....

    -ఉస్మానియా ఆసుపత్రి పై ఇప్పటి వరకు ధాఖలైన పిటిషన్ల కలిపి నేడు మరోసారి విచారించనున్న హైకోర్టు..

    -ప్రస్తుతం ఉన్న భవనం శితిలావస్థకు చేరిందని దీనిని తొలగించి నూతన భవనం నిర్మించాలని ప్రభుత్వం కౌంటర్ ధాఖలు..

    -ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనం పురాతన కట్టడం అని దానిని కూల్చివేయ్యద్దన్న పిటీషనర్ల వాదనలు...

    -ఎర్రమంజిల్ భవనం పై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన పిటిషనర్లు..

    -ఉస్మానియా గూగుల్ సైట్ మ్యాప్ నేడు హైకోర్టు కు సమర్పించనున్న ప్రభుత్వం.

  • 8 Sep 2020 4:35 AM GMT

    Telangana updates: తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు..

    -ఉభయ సభల్లో క్వశ్చన్ అవర్ రద్దు..

    -BAC లో తీసుకున్న నిర్ణయాలను సభ ముందు సీఎం కేసీఆర్ ఉంచనున్నారు

    -4 ఆర్డీనెన్స్ లను సభలో పెట్టనున్న మంత్రులు

    -సభ ముందుకు బిల్లు రూపంలో వస్తున్న ఆర్డినెన్స్ లు

    -ప్రయివేటు యూనివర్సిటీల ఆర్డినెన్స్ ని ప్రవేశపెట్టనున్న మంత్రి సబితారెడ్డి

    -ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020

    -ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2020

    -ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అద్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్

    -సభలో పీవీ నర్సింహ్మరావు శతజయంతి వేడుకలపై చర్చ

    -పీవికి భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్న తెలంగాణ ఉభయ సభలు

  • Telangana Updates: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి:  బండి సంజయ్
    8 Sep 2020 3:22 AM GMT

    Telangana Updates: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: బండి సంజయ్

    - తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ముందు నుండి ఉద్యమం చేస్తుంది...

    - ఏ ప్రభుత్వం ఉన్న సరే 17 సెప్టెంబర్ ని అధికారికంగా నిర్వహించాలని కోరుతాం...

    - కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం రాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటాం అనుకున్నాం...

    - ఉద్యమ పార్టీగా ఉన్న టీఆరెస్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రోశయ్య ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని అప్పుడు ఆందోళన చేశారు ఇప్పుడు ఏమైంది...

    - కేసీఆర్ మోసపూరిత విధానాలతో తెలంగాణ ప్రజలను మోసం చేశారు...

    - దశాబ్దాలుగా జరిగిన ఉద్యమాన్ని కనుమరుగు చేయడానికి నేనే రాష్ట్రం సాధించిన అని చెప్పుకోవడానికి వ్యవహరిస్తున్నారు...

    - ఆనాటి త్యాగధనులను తలుచుకోవడానికి ఈరోజు భువనగిరి లో ప్రారభించే యాత్ర రేపు నిజామాబాద్ దాశరథి జైలు వరకు కొనసాగుతుంది...

  • 8 Sep 2020 2:07 AM GMT

    Police Coombing in Adilabad dist: ఉమ్మడి అదిలాబాద్ జిల్లలో పోలీసుల కూంబింగ్

    - ఉమ్మడి అదిలాబాద్ లో కోనసాగుతున్న ‌మావోల వేట...

    - మావోయిస్టు ప్రబావిత ప్రాంతాలలో కోనసాగుతున్న కూంబింగ్..

    - మావోయిస్టు నాయకుడు బాస్కర్, కమిటీ సభ్యుల‌కోసం అడవులను గాలింపు చేస్తున్న పోలీసులు..

    - ప్రాణహిత సరిహద్దు ప్రాంతాలలో కోనసాగుతున్న కూంబింగ్..

    - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పోలీసులు..

    - అనుమానం ఉన్న వాహనాలను అపి తనిఖీలు చేస్తున్న పోలీసులు

  • 8 Sep 2020 2:05 AM GMT

    Saraswathi Barriage updates: సరస్వతి బ్యారేజ్ సమాచారం

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    - సరస్వతి బ్యారేజ్ 2 గేట్లు ఎత్తిన అధికారులు

    - పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 118.100 మీటర్లు

    - పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    - ప్రస్తుత సామర్థ్యం 8.77 టీఎంసీ

    - ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4,000 క్యూసెక్కులు

Print Article
Next Story
More Stories