Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 08 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | షష్ఠి ఉ.11-43 వరకు తదుపరి సప్తమి | మృగశిర నక్షత్రం రా.07-18 వరకు తదుపరి ఆర్ద్ర | వర్జ్యం: తె.04-05 నుంచి 05-45 వరకు | అమృత ఘడియలు ఉ.09-55 నుంచి 10-26 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ.02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-00 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Guntur district updates: ముప్పాళ్ల మండలం వ్యాపారి ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు...
    8 Oct 2020 6:28 AM GMT

    Guntur district updates: ముప్పాళ్ల మండలం వ్యాపారి ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు...

    గుంటూరు:

    -గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంచెందిన వ్యాపారి పుల్లాసాహెబ్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ముప్పాళ్ల పోలీసులు...

    -ఓ వ్యాపారి దగ్గర రూ.7 కోట్లు డబ్బులు తీసుకోని

    -పరారైన పూల్లాసాహెబ్

    -నిందితుని కోసం ఆరు రోజులుగా గాలింపు

    -పిడుగురాళ్ల లో పట్టుబడ్డ నిందితుడు

    -విచారిస్తున్న పోలీసులు

  • Anantapur district updates: విషాదంగా మారిన ఇద్దరు చిన్నారుల అదృశ్యం..
    8 Oct 2020 6:24 AM GMT

    Anantapur district updates: విషాదంగా మారిన ఇద్దరు చిన్నారుల అదృశ్యం..

    అనంతపురం:

    -గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన చిన్నారులు.

    -మోక్షజ్ఞ(3), శశిధర్(6) అనే ఇద్దరు నిన్న ఉదయం నుంచి అదృశ్యం.

    -పిల్లల బాబాయ్ వెంట బయటికి వచ్చిన చిన్నారులు కనిపించక పోవడం తో పోలీసులకు ఫిర్యాదు.

    -కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.

    -ఆస్తి తగాదాలతో రాము అనే యువకుడు ఇద్దరిని చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లి రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసే ప్రయత్నం.

    -ఓ చిన్నారిని కనేకల్ మండలం సొల్లాపురం వద్ద హంద్రీనీవా కాల్వలో పడేసిన దుండగులు.

    -మరో చిన్నారిని ముళ్లపొడల్లో ప్రాణాపాయ స్థితిలో గుర్తించిన పోలీసులు ఆసుపత్రికి తరలింపు.

    -నిందితుడు రాము ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

    -గ్రామం లో విషాద ఛాయలు

  • Srikakulam updates: జగనన్న విద్యా కానుక కార్యక్రమం..
    8 Oct 2020 6:21 AM GMT

    Srikakulam updates: జగనన్న విద్యా కానుక కార్యక్రమం..

    శ్రీకాకుళం జిల్లా..

    -జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలురు పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం..

    -పాల్గొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్..

    -హాజరైన జిల్లా కలెక్టర్ నివాస్, విద్యా శాఖ అధికారి చంద్రకళ..

  • Krishna district updates: పునాదిపాడు చేరుకున్న సీఎం జగన్..
    8 Oct 2020 6:19 AM GMT

    Krishna district updates: పునాదిపాడు చేరుకున్న సీఎం జగన్..

    కృష్ణాజిల్లా...

    -ముందుగా స్కూలులో నాడు-నేడు పనులను పరిశీలించనున్న సీఎం

    -అనంతరం జగనన్న విద్యాకానుక ప్రారంభం

    -42లక్షలు పైగా విద్యార్ధులకు విద్యాకానుక ద్వారా లబ్ధి

    -అదనంగా మరొక 3 లక్షల కిట్లు ఏర్పాటు

    -ఏ విద్యార్ధికి అయినా ఒక్క వస్తువు తగ్గినా ఇచ్చేందుకు అదనపు కిట్లు

  • Gannavaram updates: గన్నవరం డిపోలో అధికారి వేధింపులు..
    8 Oct 2020 5:56 AM GMT

    Gannavaram updates: గన్నవరం డిపోలో అధికారి వేధింపులు..

    గన్నవరం.. 

    -గన్నవరం డిపోలో( STI ) సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వేధింపులు

    -గత కొంత కాలంగా జరుగుతున్న తంతు

    -తన మాట వినని ఉద్యోగులపై దురుసు ప్రవర్తన

    -ఉద్యోగపరంగా ఇబ్బందులకు గురిచేస్తున్న STI వీరభద్రరావు నాయక్

    -మహిళా కండక్టర్లు అధికారులకు వ్రాత పూర్వకంగా ఫిర్యాదు

  • Visakha updates: చింతపల్లి మండలం లో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు..
    8 Oct 2020 5:52 AM GMT

    Visakha updates: చింతపల్లి మండలం లో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు..

    విశాఖ....

    -విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం లంబసింగిలో ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు

    -ఏజెన్సీలో ప్రతిరోజు సంతలు జరుగుతుండడంతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా తనిఖీలు..

    -తనిఖీల అనంతరమే మన్యంనకు ప్రధాన ద్వారం అయినా లంబసింగి లోనికి వాహనాలను అనుమతిస్తున్న పోలిసులు

  • Visakha updates: విశాఖలో పలు స్వీట్స్ షాప్స్ ను తనిఖీలు చేస్తున్న ఫూడ్ ఇనస్పెక్టర్స్..
    8 Oct 2020 5:43 AM GMT

    Visakha updates: విశాఖలో పలు స్వీట్స్ షాప్స్ ను తనిఖీలు చేస్తున్న ఫూడ్ ఇనస్పెక్టర్స్..

    విశాఖ...

    -కోవిడ్ నేపధ్యంలో ఆహర స్వచ్చత పై ఏలాంటి జగ్రత్తలు తీసుకుంటున్నారాని ఆరా తీసిన అధికారులు..

    -స్వీట్స్ షాప్స్ నుండి నమూనాలు సేకరిస్తున్న ఆహార తనిఖీ నిపుణల బృందం

  • Gannavaram updates: గన్నవరం ఆర్టీసీ డిపోలో కీచక పర్వం..
    8 Oct 2020 5:40 AM GMT

    Gannavaram updates: గన్నవరం ఆర్టీసీ డిపోలో కీచక పర్వం..

    కృష్ణాజిల్లా..

    -సూవర్ వైజర్ వేధింపులపై కంప్లైంటు

    -ఏకంగా 14 మంది మహిళ కండక్టర్లు దిశా అధికారులకు, ఆర్టీసీ ఎండికి ఫిర్యాదు

    -రంగంలోకి దిగిన దిశా అధికారులు విచారణ

  • Visakha Wheather updates: ఉత్తరాంధ్రకు వాయుగుండం...
    8 Oct 2020 5:34 AM GMT

    Visakha Wheather updates: ఉత్తరాంధ్రకు వాయుగుండం...

    విశాఖ...

    -రేపు (శుక్రవారం) తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది.

    -ఇది అతి వేగంగా ప్రయాణిస్తూ మధ్యబంగాళాఖాతంలోకి వచ్చేసరికి పదో తేదీకి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా...

    -ఈనెల 11 సాయంత్రానికి ఉత్తరాంధ్రలో, దక్షిణ ఒడిసాకి సమీపంగా తీరం దాటుతుందని అంచనా..

    -దీని ప్రభావంతో రేపటినుంచీ కోస్తాంధ్రలో వర్షాలు...

    -తీరందాటే పదకొండో తేదీన అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం..

    -తెలంగాణ రాయలసీమల్లో కూడా ఈ వాయుగుండం ప్రభావంతో రేపటినుంచీ వర్షాలు..

    -సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.. కోస్తా మత్స్యకారులు వేటకు వెళ్లరాదు. వెళ్లినవారు రేపటికల్లా తిరిగి రావాలి

  • Amaravati updates: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
    8 Oct 2020 4:47 AM GMT

    Amaravati updates: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...

    అమరావతి..

    -ఈఎస్ఐ స్కాంలో టిడిపి నేత అచ్చెన్నాయుడు గారిని కక్షసాధింపులో భాగంగా ఇరికించారని మేము మొదటినుండి చెబుతూనే ఉన్నాం.

    -ఇప్పుడు స్వయంగా మంత్రి జయరాం గారే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు గారిని ఇరికించా అని అంగీకరించారు. బెంజ్ మంత్రి గారి పేకాట మాఫియా,   ఈఎస్ఐ స్కాం, భూదందా ఆధారాలతో సహా బయటపెట్టాం.మరి చర్యలెక్కడ జగన్ రెడ్డి గారు?

Print Article
Next Story
More Stories