Live Updates: ఈరోజు (07 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 07 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | సప్తమి రా. 2-11 తదుపరి అష్టమి | పుష్యమి నక్షత్రం తె. 4-43 తదుపరి ఆశ్లేష | వర్జ్యం మ. 12-35 నుంచి 2-11 వరకు | అమృత ఘడియలు రా.10-16 నుంచి 11-52వరకు | దుర్ముహూర్తం ఉ. 6-04 నుంచి 7-34 వరకు | రాహుకాలం ఉ.9-00 నుంచి 10.30 వరకు | సూర్యోదయం: ఉ.06-04 | సూర్యాస్తమయం: సా.05-24

ఈరోజు తాజా వార్తలు







Show Full Article

Live Updates

  • Pragathi Bhavan Updates: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభావన్ లో సమీక్ష...
    7 Nov 2020 7:07 AM GMT

    Pragathi Bhavan Updates: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభావన్ లో సమీక్ష...

    - మధ్యాహ్నం మూడు గంటలకు కరోన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం

    - 2020 - 2021 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష .

    - కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ.

    - ఈ సమీక్ష కు హాజరుకానున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు.

    - సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం.

    - సాయంత్రం ఐదు గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి నిర్మాణం పై సమీక్ష.

    - సమావేశానికి హాజరుకానున్న వైటిడిఎ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు, దేవాలయ ఈవో .

    - నిర్మాణ పనుల్లో పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షిస్తారు.

  • Prakasam District Updates: బెంగళూరు నుంచి అద్దంకి వస్తున్న ఆర్టీసీ బస్సులో విషాదం...
    7 Nov 2020 7:00 AM GMT

    Prakasam District Updates: బెంగళూరు నుంచి అద్దంకి వస్తున్న ఆర్టీసీ బస్సులో విషాదం...

    ప్రకాశం జిల్లా..

    - బెంగళూరు నుంచి అద్దంకి వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మృతి....

    - మృతుడు గుంటూరు జిల్లా చేజర్ల గ్రామానికి చెందిన ఏసుబాబు గా గుర్తించిన అధికారులు.

  • Visakha Updates: వరలక్ష్మి కేసులో ఇద్దరు యువకులు అరెస్టు...
    7 Nov 2020 6:55 AM GMT

    Visakha Updates: వరలక్ష్మి కేసులో ఇద్దరు యువకులు అరెస్టు...

      విశాఖ

    - గాజువాక వరలక్ష్మి హత్య కేసు

    - కె.హరిరామకృష్ణరాజు , టి.అప్పన్న అనే ఇద్దరు యువకులు ను అరెస్టు చేసిన గాజువాక పోలీసులు

    - రామ్‌ వద్ద అఖిల్‌, వరలక్ష్మి ఆమె కుటుంబం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, అన్ని గొడవలు సెటిల్‌ చేస్తామని చెప్పి రూ.10 వేలు       డిమాండ్‌ చేసిన.హరి అప్పన్న

    - రామును బెదిరించి 7వేలు తీసుకున్న ఇద్దరు యువకులు

  • Srikakulam Updates: బందరువానిపేటలో విపత్తు సన్నాహాలపై మాక్ డ్రిల్..
    7 Nov 2020 6:53 AM GMT

    Srikakulam Updates: బందరువానిపేటలో విపత్తు సన్నాహాలపై మాక్ డ్రిల్..

    శ్రీకాకుళం జిల్లా..

    - బందరువానిపేటలో విపత్తు సన్నాహాలపై మాక్ డ్రిల్..

    -10వ ఎన్.డి.ఆర్.ఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో డ్రిల్ నిర్వహణ..

  • Visakha Updates: జగన్ పాద యాత్ర నిర్వహించి 3ఏళ్లు పూర్తి!
    7 Nov 2020 6:47 AM GMT

    Visakha Updates: జగన్ పాద యాత్ర నిర్వహించి 3ఏళ్లు పూర్తి!

      విశాఖ...

    - జగన్ పాద యాత్ర నిర్వహించి 3ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా పెందుర్తి మండలం పెడగాడి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించిన విశాఖ రురల్ జిల్లా వై.    ఎస్.ఆర్. పార్టీ అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు

     - పాదయాత్ర కు అధికసంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు

  • Kadapa District Updates: దళితుల పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ న్యాయవాదుల నిరసన...
    7 Nov 2020 6:39 AM GMT

    Kadapa District Updates: దళితుల పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ న్యాయవాదుల నిరసన...

       కడప :

    -- రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కడప నగరంలోని అంభేద్కర్ సర్కిల్ లో

    -- ఎస్సి, ఎస్టీ ,బీసీ మరియు మైనార్టీ న్యాయవాదుల నిరసన...

    -- అంభేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన న్యాయవాదులు....

  • S.Vishnu Vardhan Reddy Comments: ఎస్‌సి, ఎస్‌టిలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది...
    7 Nov 2020 6:29 AM GMT

    S.Vishnu Vardhan Reddy Comments: ఎస్‌సి, ఎస్‌టిలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది...

    ప్రకాశం:

    బి.జె.పి. నేత విష్ణువర్ధన్‌రెడ్డి కామెంట్స్‌...

    -కోవిడ్‌ నేపధ్యంలో కేంద్రం అందిస్తున్న సాయాన్ని అందిరికీ సమానంగా పంచాల్సింది పోయి మత ప్రాతిపదికన పాస్టర్లకు 5 వేల రూపాయలు కేటాయించడం   ఎస్‌సిలకు అన్యాయం చేయడమే...

    -మతం మార్చుకుని పాస్టర్లుగా ఉంటూ ఎస్‌సి, ఎస్‌టి సర్టిఫికెట్లతో లబ్ది

    -పొందుతున్నవారిపై చర్యలు తీసుకోవాలి...

    -పాస్టర్లు పొందిన ఎస్‌సి, ఎస్‌టి సర్టిఫికెట్లను రద్దు చేయాలి...

    -పేదలకు ఎవరికి సాయం చేసిన అభ్యంతరం లేదు...

    -ఈ వ్యవహారంపై కేంద్రం విచారణకు ఆదేశించింది...

    -టిటిడి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది...

    -ఇతర మతాలకు చెందిన సొమ్మును ప్రభుత్వం ఇలాగే వినియోగం చేసే దైర్యం ఉందా...

    -కేంద్ర ప్రభుత్వ పధకాలను పేరుమార్చి వైయస్‌ఆర్‌, జగనన్న పధకాలుగా ప్రచారం చేసుకుంటోంది...

    -రాష్ట్రంలో అభివృద్ది శూన్యం... అధికారులు జగనన్న భజన చేస్తున్నారు...

    -దేవాలయాలను వైయస్‌ఆర్‌ పార్టీ కార్యాలయాలుగా మార్చేస్తున్నారు.

    -పోలవరం నిర్మాణం కేంద్రం చూసుకుంటుంది...

    -నిధుల విషయంలో టిడిపి, వైసిపి పార్టీలకు ఏం సంబంధం...

    -రెండు పార్టీలు పోలవరాన్ని ఏటియంలుగా మార్చేశారు...

    -కమీషన్ల కోసం ఇరు పార్టీలు కాంట్రాక్టర్లను మార్చేశారు.

    -ప్రాజెక్టు నిర్మాణం బిజెపి ప్రభుత్వం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తుంది...-

  • Srikakulam Updates: పోలాకి మండలంలో రెండవ రోజు సంఘీభావ యాత్ర..
    7 Nov 2020 6:16 AM GMT

    Srikakulam Updates: పోలాకి మండలంలో రెండవ రోజు సంఘీభావ యాత్ర..

      శ్రీకాకుళం జిల్లా..

    * పోలాకి మండలం పిన్నింటి పేట బెలమర జంక్షన్ నుంచి రెండవ రోజు సంఘీభావ యాత్ర..

    * పాల్గొన్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్..

    * పాదయాత్రలో పాల్గొన్న వైసిపి జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి..

  • Visakha Updates: నక్కపల్లి పోలీస్టేషన్ లో విషాదం....
    7 Nov 2020 4:45 AM GMT

    Visakha Updates: నక్కపల్లి పోలీస్టేషన్ లో విషాదం....

      విశాఖ...

    - నక్కపల్లి పోలీస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న లేడి కానిస్టేబుల్ భవాని ఆత్మహత్య.

    - పోలీస్టేషన్ ఎదురుగా ఉన్న క్వార్టర్స్ లో తన నివాసంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య.

  • East Godavari Updates: శనీశ్వరస్వామి ఆలయానికి విచ్చేసిన ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్..
    7 Nov 2020 4:34 AM GMT

    East Godavari Updates: శనీశ్వరస్వామి ఆలయానికి విచ్చేసిన ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్..

    తూర్పుగోదావరి :

     కొత్తపేట...

    - కొత్తపేట మండలం మందపల్లి శనీశ్వరస్వామి ఆలయానికి విచ్చేసిన ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్..

    - స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజేంద్రప్రసాద్..

Print Article
Next Story
More Stories