Live Updates: ఈరోజు (07 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 07 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | సప్తమి రా. 2-11 తదుపరి అష్టమి | పుష్యమి నక్షత్రం తె. 4-43 తదుపరి ఆశ్లేష | వర్జ్యం మ. 12-35 నుంచి 2-11 వరకు | అమృత ఘడియలు రా.10-16 నుంచి 11-52వరకు | దుర్ముహూర్తం ఉ. 6-04 నుంచి 7-34 వరకు | రాహుకాలం ఉ.9-00 నుంచి 10.30 వరకు | సూర్యోదయం: ఉ.06-04 | సూర్యాస్తమయం: సా.05-24
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 7 Nov 2020 7:07 AM GMT
Pragathi Bhavan Updates: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభావన్ లో సమీక్ష...
- మధ్యాహ్నం మూడు గంటలకు కరోన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం
- 2020 - 2021 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష .
- కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ.
- ఈ సమీక్ష కు హాజరుకానున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు.
- సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం.
- సాయంత్రం ఐదు గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి నిర్మాణం పై సమీక్ష.
- సమావేశానికి హాజరుకానున్న వైటిడిఎ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు, దేవాలయ ఈవో .
- నిర్మాణ పనుల్లో పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షిస్తారు.
- 7 Nov 2020 7:00 AM GMT
Prakasam District Updates: బెంగళూరు నుంచి అద్దంకి వస్తున్న ఆర్టీసీ బస్సులో విషాదం...
ప్రకాశం జిల్లా..
- బెంగళూరు నుంచి అద్దంకి వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మృతి....
- మృతుడు గుంటూరు జిల్లా చేజర్ల గ్రామానికి చెందిన ఏసుబాబు గా గుర్తించిన అధికారులు.
- 7 Nov 2020 6:55 AM GMT
Visakha Updates: వరలక్ష్మి కేసులో ఇద్దరు యువకులు అరెస్టు...
విశాఖ
- గాజువాక వరలక్ష్మి హత్య కేసు
- కె.హరిరామకృష్ణరాజు , టి.అప్పన్న అనే ఇద్దరు యువకులు ను అరెస్టు చేసిన గాజువాక పోలీసులు
- రామ్ వద్ద అఖిల్, వరలక్ష్మి ఆమె కుటుంబం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, అన్ని గొడవలు సెటిల్ చేస్తామని చెప్పి రూ.10 వేలు డిమాండ్ చేసిన.హరి అప్పన్న
- రామును బెదిరించి 7వేలు తీసుకున్న ఇద్దరు యువకులు
- 7 Nov 2020 6:53 AM GMT
Srikakulam Updates: బందరువానిపేటలో విపత్తు సన్నాహాలపై మాక్ డ్రిల్..
శ్రీకాకుళం జిల్లా..
- బందరువానిపేటలో విపత్తు సన్నాహాలపై మాక్ డ్రిల్..
-10వ ఎన్.డి.ఆర్.ఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో డ్రిల్ నిర్వహణ..
- 7 Nov 2020 6:47 AM GMT
Visakha Updates: జగన్ పాద యాత్ర నిర్వహించి 3ఏళ్లు పూర్తి!
విశాఖ...
- జగన్ పాద యాత్ర నిర్వహించి 3ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా పెందుర్తి మండలం పెడగాడి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించిన విశాఖ రురల్ జిల్లా వై. ఎస్.ఆర్. పార్టీ అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు
- పాదయాత్ర కు అధికసంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు
- 7 Nov 2020 6:39 AM GMT
Kadapa District Updates: దళితుల పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ న్యాయవాదుల నిరసన...
కడప :
-- రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కడప నగరంలోని అంభేద్కర్ సర్కిల్ లో
-- ఎస్సి, ఎస్టీ ,బీసీ మరియు మైనార్టీ న్యాయవాదుల నిరసన...
-- అంభేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన న్యాయవాదులు....
- 7 Nov 2020 6:29 AM GMT
S.Vishnu Vardhan Reddy Comments: ఎస్సి, ఎస్టిలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది...
ప్రకాశం:
బి.జె.పి. నేత విష్ణువర్ధన్రెడ్డి కామెంట్స్...
-కోవిడ్ నేపధ్యంలో కేంద్రం అందిస్తున్న సాయాన్ని అందిరికీ సమానంగా పంచాల్సింది పోయి మత ప్రాతిపదికన పాస్టర్లకు 5 వేల రూపాయలు కేటాయించడం ఎస్సిలకు అన్యాయం చేయడమే...
-మతం మార్చుకుని పాస్టర్లుగా ఉంటూ ఎస్సి, ఎస్టి సర్టిఫికెట్లతో లబ్ది
-పొందుతున్నవారిపై చర్యలు తీసుకోవాలి...
-పాస్టర్లు పొందిన ఎస్సి, ఎస్టి సర్టిఫికెట్లను రద్దు చేయాలి...
-పేదలకు ఎవరికి సాయం చేసిన అభ్యంతరం లేదు...
-ఈ వ్యవహారంపై కేంద్రం విచారణకు ఆదేశించింది...
-టిటిడి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది...
-ఇతర మతాలకు చెందిన సొమ్మును ప్రభుత్వం ఇలాగే వినియోగం చేసే దైర్యం ఉందా...
-కేంద్ర ప్రభుత్వ పధకాలను పేరుమార్చి వైయస్ఆర్, జగనన్న పధకాలుగా ప్రచారం చేసుకుంటోంది...
-రాష్ట్రంలో అభివృద్ది శూన్యం... అధికారులు జగనన్న భజన చేస్తున్నారు...
-దేవాలయాలను వైయస్ఆర్ పార్టీ కార్యాలయాలుగా మార్చేస్తున్నారు.
-పోలవరం నిర్మాణం కేంద్రం చూసుకుంటుంది...
-నిధుల విషయంలో టిడిపి, వైసిపి పార్టీలకు ఏం సంబంధం...
-రెండు పార్టీలు పోలవరాన్ని ఏటియంలుగా మార్చేశారు...
-కమీషన్ల కోసం ఇరు పార్టీలు కాంట్రాక్టర్లను మార్చేశారు.
-ప్రాజెక్టు నిర్మాణం బిజెపి ప్రభుత్వం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తుంది...-
- 7 Nov 2020 6:16 AM GMT
Srikakulam Updates: పోలాకి మండలంలో రెండవ రోజు సంఘీభావ యాత్ర..
శ్రీకాకుళం జిల్లా..
* పోలాకి మండలం పిన్నింటి పేట బెలమర జంక్షన్ నుంచి రెండవ రోజు సంఘీభావ యాత్ర..
* పాల్గొన్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్..
* పాదయాత్రలో పాల్గొన్న వైసిపి జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి..
- 7 Nov 2020 4:45 AM GMT
Visakha Updates: నక్కపల్లి పోలీస్టేషన్ లో విషాదం....
విశాఖ...
- నక్కపల్లి పోలీస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న లేడి కానిస్టేబుల్ భవాని ఆత్మహత్య.
- పోలీస్టేషన్ ఎదురుగా ఉన్న క్వార్టర్స్ లో తన నివాసంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య.
- 7 Nov 2020 4:34 AM GMT
East Godavari Updates: శనీశ్వరస్వామి ఆలయానికి విచ్చేసిన ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్..
తూర్పుగోదావరి :
కొత్తపేట...
- కొత్తపేట మండలం మందపల్లి శనీశ్వరస్వామి ఆలయానికి విచ్చేసిన ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్..
- స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజేంద్రప్రసాద్..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire