AP Panchayat Elections 2021 Live Updates: ఏపీ పంచాయతీ ఎన్నికలు లైవ్

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసింది. నాలుగో విడతగా ఎన్నికల్లో 2,743 సర్పంచి, 22,423 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 6.30 గంటలకు మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్‌ జరిగింది. దీంతో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన 13,097 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తి అవుతాయి. పంచాయతీ ఎన్నికల నలుగోదశ పోలింగ్ అప్ డేట్స్ ఎప్పటి కప్పడు hmtv live updates అందిస్తోంది.

Show Full Article

Live Updates

  • 21 Feb 2021 5:03 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    అనంతపురం:

    * ఉదయం 9.30 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 29.65

  • 21 Feb 2021 5:03 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    విజయనగరం జిల్లా:

    * ఉదయం 9.30 గంటల సమయానికి జిల్లాలో 40 శాతం పోలింగ్ నమోదు

    * మండలాల వారీగా పోలింగ్ శాతం:

    1 మెంటాడ 44.2

    2 దత్తిరాజేరు 46

    3 గజపతి నగరం. 35.2

    4 బొండ పల్లి 39.8

    5 గంట్యాడ 46.5

    6 జామి 36

    7 ఎస్.కోట 32.1

    8 వేపాడ 45.4

    9 ఎల్.కోట 47.7

    10 కొత్తవలస 32.7

    11 నెల్లిమర్ల. 68.5

  • 21 Feb 2021 5:00 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    ప.గో జిల్లా:

    ఉంగుటూరు మండలం

    * కైకరం గ్రామం లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరిన ఓటర్లు

  • 21 Feb 2021 4:59 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    కర్నూలు జిల్లా:

    * హాలహర్వి లో ఇరువర్గాల మద్య వాగ్వివాదం.

    * హాలహర్వి మండలం వైసీపీ పార్టీకి చెందిన మండల కన్వీనర్ భీమప్ప చౌదరి... ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాడని టిడిపి నేతల ఆరోపణ

    * భీమప్ప తో వాగ్వివాదానికి దిగిన టీడీపీకి చెందినకార్యకర్తలు

    * ఇరు వర్గాలకు నచ్చజెప్పి వివాదాన్ని సద్దుమనిగించిన పోలీసులు

  • 21 Feb 2021 4:58 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    విజయనగరం:

    * జిల్లాలో కొనసాగుతున్న పంచాయితి ఎన్నికల పోలింగ్

    * తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లు

  • 21 Feb 2021 4:57 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    పశ్చిమ గోదావరి:

    * జిల్లా వ్యాప్తంగా 9.30 గంటల వరకు 22.64% పోలింగ్ నమోదు

  • 21 Feb 2021 4:57 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    తూ.గో.జిల్లా:

    రాజోలు

    * గుర్తు లేకుండానే బ్యాలెట్ పేపర్

    * రాజోలు మండలం కాట్రేనిపాడు పంచాయితీ 11 వార్డు సభ్యుని గుర్తు లేకుండానే బ్యాలెట్ పేపర్ ఉండటంతో గందరగోళం లో ఓటర్లు...

    * సుమారు 17 ఓట్లు అనంతరం అప్రమత్తమైన అధికారులు.

  • 21 Feb 2021 4:56 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    కృష్ణాజిల్లా:

    పామర్రు నియోజకవర్గం

    * పమిడిముక్కల మండల పంచాయతీల్లో మొదలైన నాలుగవ విడత పోలింగ్.ఓటుహక్కు వినియోగించుకునేందుకు వస్తున్న వృద్దులు,మహిళలు.

    మొత్తం పంచాయతీలు:25

    ఏకగ్రీవ గ్రామం:1

    పోలింగ్ జరిగే పంచాయతీలు:24

    మామిళ్ళపల్లిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక.

    అత్యంత సమస్యాత్మక గ్రామాలు:

    1.లంకపల్లి.

    2.తాడంకి.

    3.మంటాడ.

    4.చోరుగూడి.

    5.గురజాడ.

    6.మర్రివాడ.

    సమస్యాత్మక గ్రామాలు:

    1.మేడూరు.

    2.కృష్ణాపురం.

    3.హనుమంతపురం.

    4.అలినాఖీపాలెం.

    5.కపిలేశ్వరపురం.

    6.కూడేరు.

    7.అమీనాపురం.

    8.పమిడిముక్కల.

    9.ఐనపూరు.

  • 21 Feb 2021 4:54 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    కృష్ణా జిల్లా:

    * ఉయ్యురు మండలం లో 11 పంచాయతీలకు మొదలైన నాలుగో దశ ఎన్నికలు.

    * ఓటు హక్కు ను వినియోగించుకునేందుకు వస్తున్న మహిళలు, వృద్దులు.

    సమస్యాత్మక గ్రామాలు:

    * కలాపాముల,ఆకునూరు,కడవకోల్లు

    * అత్యంత సమస్యాత్మక గ్రామాలు:

    * కాటూరు, ముదునూరు, చిన్న ఓగిరాల,గండిగుంట.

  • 21 Feb 2021 4:52 AM GMT

    AP Panchayat Elections 2021 Fourth Phase

    గుంటూరు:

    * గుంటూరు డివిజన్ పోలింగ్ శాతం....16%

Print Article
Next Story
More Stories