AP Panchayat Elections 2021 Live Updates: ఏపీ పంచాయతీ ఎన్నికలు లైవ్
AP Panchayat Elections 2021 Fourth Phase Polling Live Updates: ఏపీ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ లైవ్ అప్ డేట్స్
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసింది. నాలుగో విడతగా ఎన్నికల్లో 2,743 సర్పంచి, 22,423 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 6.30 గంటలకు మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ జరిగింది. దీంతో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన 13,097 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తి అవుతాయి. పంచాయతీ ఎన్నికల నలుగోదశ పోలింగ్ అప్ డేట్స్ ఎప్పటి కప్పడు hmtv live updates అందిస్తోంది.
Live Updates
- 21 Feb 2021 11:23 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
నెల్లూరు జిల్లా:
- నెల్లూరు జిల్లా లో ప్రశాంతంగా జరుగుతున్న నాలుగో దశ పంచాయతీ పోలింగ్.
- ఉదయం పదిన్నర గంటలకు 33.94 శాతం పోలింగ్.
- 21 Feb 2021 11:22 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
విశాఖ:
* భీమిలి లో పలు పోలింగ్ స్టేషన్లు సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించిన జెసి వేణుగోపాలరెడ్డి
- 21 Feb 2021 11:21 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
గుంటూరు జిల్లా:
* గుంటూరు డివిజన్ లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు 10: 30 నిమిషాల వరకు 41.25 శాతం పోలింగ్ నమోదు
- 21 Feb 2021 11:21 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
విశాఖ:
* 4 వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 10:30 గంటలకు 48.95% పోలింగ్ నమోదు
- 21 Feb 2021 11:21 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
విశాఖ:
* 4 వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 10:30 గంటలకు 48.95% పోలింగ్ నమోదు
- 21 Feb 2021 11:20 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
కడప :
* కడప జిల్లాలో నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు
* 11 మండలాల్లోని 114 గ్రామపంచాయతీ లలో 1056 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 11.30గం.ల వరకు 40.69శాతం పోలింగ్ నమోదు
- 21 Feb 2021 11:19 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
తూర్పుగోదావరి జిల్లా:
* తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 4వ.దశ పోలింగ్ శాతం(21-02-2021,
* ఉదయం 9.30 గం.లకు)
* అమలాపురం డివిజన :23.57%
- 21 Feb 2021 11:19 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
తూర్పుగోదావరి జిల్లా:
ముమ్మిడివరం నియోజకవర్గం:
* కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో ఓటు చేయడానికి వెళ్లి పోలింగ్ బూత్ వద్ద దంగేటి నాగూరు (70) మృతి.
- 21 Feb 2021 11:18 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
గుంటూరు:
* సత్తెనపల్లి మండలం ధూళ్ళీపాళ్ళ ఎస్సీ కాలనీ పోలింగ్ బూత్ లో ఏజెంట్లు మధ్య ఘర్షణ
* కూర్చీతో కోట్టుకున్న ఏజెంట్లు
* ఇద్దరికీ గాయాలు ఆసుపత్రికి తరలింపు
- 21 Feb 2021 11:17 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం:
* ప్రశాంతంగా నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు..
* సమస్యాత్మక గ్రామాల్లో పఠిష్టంగా పోలీసు బందోబస్తు..
* సమస్యాత్మక గ్రామమైన ఐ.పోలవరం మండలం బైరవపాలెం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అమలాపురం డిఎస్పీ మాధవరెడ్డి..



