నిజామాబాద్‌ జిల్లాలో దారుణం

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం
x
Highlights

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. ముదక్‌పల్లిలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. అదే గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఈ...

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. ముదక్‌పల్లిలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. అదే గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధిత చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories