కళ్లలో కారం కొట్టి చంపేశారు

కళ్లలో కారం కొట్టి చంపేశారు
x
Highlights

ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురైన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. హిందూపురం పరిగి మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరప్ప, మురళిని కారంపొడి...

ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురైన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. హిందూపురం పరిగి మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరప్ప, మురళిని కారంపొడి చల్లి అతి దారుణంగా నరికి హత్య చేశారు. అనంతరం పొలాల్లో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories