ముగ్గురు ప్రాణాలు తీసిన బైక్‌ రేస్‌

ముగ్గురు ప్రాణాలు తీసిన బైక్‌ రేస్‌
x
Highlights

శ్రీకాకుళంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్ రేస్‌ లో ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరి బారినుంచి తప్పించుకోబోయి కూరగాయల వ్యాపారి కూడా చనిపోయారు....

శ్రీకాకుళంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్ రేస్‌ లో ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరి బారినుంచి తప్పించుకోబోయి కూరగాయల వ్యాపారి కూడా చనిపోయారు. హిమశేఖర్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి బర్త్ డే పార్టీ చేసుకున్నాడు. తర్వాత రాత్రి వేళ బైక్ రేస్ చేస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. హిమశేఖర్, తేజాలు అక్కడికక్కడే మృతి చెందగా, కూరగాయాల వ్యాపారి శ్రీనివాస రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories