భక్తులపైకి దూసుకెళ్లిన లారీ

భక్తులపైకి దూసుకెళ్లిన లారీ
x
Highlights

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలినడకన శ్రీశైలం వెళుతున్న కర్ణాటక భక్తులపైకి కర్నూలు-బళ్లారి రహదారిపై ఓ లారీ దూసుకెళ్లింది. ఈ...

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలినడకన శ్రీశైలం వెళుతున్న కర్ణాటక భక్తులపైకి కర్నూలు-బళ్లారి రహదారిపై ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతులంతా కర్ణాటకలోని ఎర్రగుడి వాసులుగా గుర్తించారు. మృతులు పోతులింగా, సేతు, మల్లయ్య. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.





Show Full Article
Print Article
Next Story
More Stories