ప్రయాణికుడిని కొట్టి.. డబ్బు, బంగారంతో క్యాబ్ డ్రైవర్ పరార్

ప్రయాణికుడిని కొట్టి.. డబ్బు, బంగారంతో క్యాబ్ డ్రైవర్ పరార్
x
Highlights

క్యాబ్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి క్యాబ్ డ్రైవర్ చితకబాది అతని వద్ద ఉన్న యూకే కరెన్సీ, బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. ఇక వివరాల్లోకి వెళితే.. యూకే నుంచి వచ్చాడు ఓ వ్యక్తి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ నుంచి ఓ ప్రైవేట్ క్యాబ్‌ బుక్ చేసుకున్నాడు.

క్యాబ్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి క్యాబ్ డ్రైవర్ చితకబాది అతని వద్ద ఉన్న యూకే కరెన్సీ, బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. ఇక వివరాల్లోకి వెళితే.. యూకే నుంచి వచ్చాడు ఓ వ్యక్తి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ నుంచి ఓ ప్రైవేట్ క్యాబ్‌ బుక్ చేసుకున్నాడు. క్యాబ్ ఎక్కిన ప్రయాణికుడు కొద్ది దూరం వెళ్లకా క్యాబ్ డ్రైవర్ దారి మళ్ళించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. ప్రయాణికుడి వద్ద నుంచి రూ. 2 లక్షల యూకే కరెన్సీతో పాటు బంగారాన్ని క్యాబ్ డ్రైవర్ అక్కిడి నుండి పరార్ అయ్యాడు. కాగా బాధితుడు వెంటనే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. హుటాహుటీన బాధితుడి బందువులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడిది స్వగ్రామం దమ్మాయిగూడా. ఇంకో 15 రోజులలో తన వివాహం ఉండటంతో బాధితుడు యూకే నుంచి ఇండియాకు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories