రాజాంలో దారుణం.. 10వ తరగతి విద్యార్థినిపై పోకిరీల దాడి !

రాజాంలో దారుణం.. 10వ తరగతి విద్యార్థినిపై పోకిరీల దాడి !
x
రాజాంలో దారుణం
Highlights

శ్రీకాకుళం జిల్లా రాజాంలో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థినిపై పోకిరీలు దాడి చేశారు. బ్లేడ్‌తో విద్యార్థినిపై దాడి చేయడంతో గాయాలయ్యాయి....

శ్రీకాకుళం జిల్లా రాజాంలో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థినిపై పోకిరీలు దాడి చేశారు. బ్లేడ్‌తో విద్యార్థినిపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. డోలపేటలోని ఓ ప్రైవేట్‌ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విషయాన్నంతా స్కూల్‌ యాజమాన్యం గోప్యంగా ఉంచుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెపై దాడి అనుకోకుండా జరిగిందా? లేక ఎవరైనా పథకం ప్రకారమే చేశారా? అని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories