సైదాబాద్‌లో దారుణం:11 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

సైదాబాద్‌లో దారుణం:11 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం
x
Highlights

సింగరేణి కాలనీలో గుడిసె ముందు ఆడుకుంటున్న 8 ఏళ్లు, 11 ఏళ్ల చిన్నారులను ఇద్దరు యువకులు కిడ్నాప్‌ చేశారు. చిన్నారులకు సినిమా చూపిస్తామని, చాక్లెట్లు...

సింగరేణి కాలనీలో గుడిసె ముందు ఆడుకుంటున్న 8 ఏళ్లు, 11 ఏళ్ల చిన్నారులను ఇద్దరు యువకులు కిడ్నాప్‌ చేశారు. చిన్నారులకు సినిమా చూపిస్తామని, చాక్లెట్లు కొనిస్తామని ఆశ చూపి ఎత్తుకెళ్లారు. ఆపై.. బైక్‌పై ఎక్కించుకుని సరూర్‌నగర్‌లోని గంగా థియేటర్‌ సమీపంలో ఉన్న పురాతన బంగ్లాలోకి తీసుకెళ్లారు. 11 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేస్తుండగా, బిగ్గరగా ఏడ్వగా, 8 ఏళ్ల చిన్నారి బిగ్గరగా అరిచింది. దీంతో అటువైపు వెళ్తున్న పాదాచారులు.. పరిస్థిని గమనించి కామాంధుల చర్యలను అడ్డుకున్నారు. దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. చిన్నారులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories