ఎల్‌బీనగర్‌ ఏటీఎం చోరీ కేసులో రాంజీనగర్‌ ముఠా అరెస్ట్‌

ఎల్‌బీనగర్‌ ఏటీఎం చోరీ కేసులో రాంజీనగర్‌ ముఠా అరెస్ట్‌
x
Highlights

ఇటీవల సంచలనం సృష్టించిన ఎల్‌బీనగర్‌ ఏటీఎం చోరీ కేసులో.. ఎట్టకేలకు పోలీసులు నిందితులను పట్టుకున్నారు. రాంజీనగర్‌ ముఠా కోసం గత కొన్ని నెలలుగా వెతికిన...

ఇటీవల సంచలనం సృష్టించిన ఎల్‌బీనగర్‌ ఏటీఎం చోరీ కేసులో.. ఎట్టకేలకు పోలీసులు నిందితులను పట్టుకున్నారు. రాంజీనగర్‌ ముఠా కోసం గత కొన్ని నెలలుగా వెతికిన పోలీసులు.. ఆ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఏటీఎంలో డబ్బులు నింపే ఏజెన్సీ ఉద్యోగులను దృష్టి మరల్చి.. రాంజీనగర్‌ ముఠా 58 లక్షల ఎత్తుకెళ్లారు. మూడు నెలల తర్వాత.. గ్యాంగ్‌ను పట్టుకున్నారు. వీరి నుంచి 4 లక్షల డబ్బును రికవరీ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories