మణిక్రాంతి హత్యకేసులో విచారణ వేగవంతం..తల కోసం పోలీసుల గాలింపు

మణిక్రాంతి హత్యకేసులో విచారణ వేగవంతం..తల కోసం పోలీసుల గాలింపు
x
Highlights

విజయవాడ సత్యనారాయణపురంలో మణి క్రాంతి హత్యకేసులో పోలీసుల విచారణ వేగవంతం చేశారు.

విజయవాడ సత్యనారాయణపురంలో మణి క్రాంతి హత్యకేసులో పోలీసుల విచారణ వేగవంతం చేశారు. కాలువలో పడేసిన తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏలూరు కాలువలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది జల్లడపడుతున్నారు. కట్టుకున్న భార్య తల నరికి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories