రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని..నీటి తొట్టిలో వేసి చంపిన కన్నతండ్రి

రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని..నీటి తొట్టిలో వేసి చంపిన కన్నతండ్రి
x
Highlights

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రేగుంటలో దారుణం చోటు చేసుకుంది. నెలరోజుల పసికందును కన్న తండ్రే చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రెండో...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రేగుంటలో దారుణం చోటు చేసుకుంది. నెలరోజుల పసికందును కన్న తండ్రే చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రెండో సంతానంగా కూడా అమ్మాయే పుట్టడంతో తండ్రి సూర్యతేజ, పసిపాను నీటి తొట్టెలో పడేశాడు. దీంతో ఊపిరాడక ఆ పసికందు చనిపోయింది. దీంతో పోలీసుల సూర్యని అదుపులో తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories