హిందూపురం రైల్వే ట్రాక్పై 4 మృతదేహాలు

Highlights
అనంతపురం జిల్లా హిందూపురం మండలంలో కలకలం రేగింది. రైల్వే ట్రాక్పై అనుమానాస్పద స్థితిలో 4 మృతదేహాలు పడి...
Arun15 Oct 2019 6:27 AM GMT
అనంతపురం జిల్లా హిందూపురం మండలంలో కలకలం రేగింది. రైల్వే ట్రాక్పై అనుమానాస్పద స్థితిలో 4 మృతదేహాలు పడి ఉన్నాయి. మొత్తం 3 చోట్ల మృతదేహాలు పడిఉన్నాయి. కిటిపి వద్ద రెండు, ములుగూరు వద్ద ఒకటి, దేవరపల్లి వద్ద మరో మృతదేహం వుంది. స్థానికుల సమాచారం మేరకు రైల్వే ఫోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు. ఈ నలుగురిని ఎవరైనా హత్య చేశారా లేదా వీరే ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
లైవ్ టీవి
ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. ప్రభుత్వం వైఫల్యం : మాజీ...
8 Dec 2019 2:08 AM GMTఅల్లుడు చింపేశాడమ్మా ఇంకేం కావాలి ఈ మామకి
7 Dec 2019 5:07 PM GMTమా ఓటమికి కారణం అదే : పొలార్డ్
7 Dec 2019 4:44 PM GMT90.ఎం.ఎల్ ఫస్ట్ డే కలెక్షన్స్
7 Dec 2019 4:24 PM GMTఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్
7 Dec 2019 3:58 PM GMT