ప్రియుడిని నిర్భందించి ప్రియురాలిపై అత్యాచారం ..

ప్రియుడిని నిర్భందించి ప్రియురాలిపై అత్యాచారం ..
x
Highlights

వారిద్దరూ ప్రేమికులు .. ఏకాంతంగా మాట్లాడుకోవాలని అనుకున్నారు . కానీ మరో ముగ్గురు యువకులు ప్రియుడు పై దడి చేసి అతన్ని నిర్భందించి ప్రియురాలుపై సాముహిక...

వారిద్దరూ ప్రేమికులు .. ఏకాంతంగా మాట్లాడుకోవాలని అనుకున్నారు . కానీ మరో ముగ్గురు యువకులు ప్రియుడు పై దడి చేసి అతన్ని నిర్భందించి ప్రియురాలుపై సాముహిక అత్యాచారం చేసారు . ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని కారంచేడులో చోటు చేసుకుంది . స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది . చీరాల పట్టణంకి చెందినా ఓ యువతీకి పెళ్లి అయింది . కానీ తన భర్త దగ్గరి నుండి విడాకులు తీసుకొని తన తల్లితండ్రుల దగ్గర ఉంటూ ఓ దుకాణంలో పని చేసుకుంటూ ఉంటుంది .

ఈ క్రమంలో ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది . అది కాస్తా ప్రేమగా మారింది . అయితే వీరిద్దరూ శుక్రవారం రాత్రి ఏడూ గంటల సమయంలో కారంచేడు వంతెన వద్ద మాట్లాడుకుందాం అని అనుకున్నారు . కానీ వీరిని గమనించిన మరో ముగ్గురు వారిని కొట్టి వారి దగ్గర ఉన్న డబ్బు , సెల్ ఫోన్స్ ని లాక్కొని అ యువతిని సాముహిక అత్యాచారం చేసారు . దీనిపై భాదితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories