భర్తపై కేసు పెట్టిందని ముక్కు కోశారు..

భర్తపై కేసు పెట్టిందని ముక్కు కోశారు..
x
Highlights

ట్రిపుల్ తలాక్ ని భారత ప్రభుత్వం రద్దు చేసిన ఇంకా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ట్రిపుల్ తలాక్ వలన కొందరు మహిళలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ....

ట్రిపుల్ తలాక్ ని భారత ప్రభుత్వం రద్దు చేసిన ఇంకా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ట్రిపుల్ తలాక్ వలన కొందరు మహిళలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు . తాజాగా ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది . ఓ భర్త తన భార్యకు ఫోన్ లో మూడు సార్లు తలాక్ చెప్పి ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నం చేసాడు . కానీ ఆమె దైర్యంగా ఈ విషయాన్ని పోలీసులకు వివరించింది . దీనితో అ కేసును వెనుకకి తీసుకోవాలని ఆమెను కోరారు . అందుకే ఆమె అంగీకరించకపోవడంతో ఆమెపై దాడి చేసారు . ఈ క్రమంలో ఆమె ముక్కును కోశారు . ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది . దీనితో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories